ఈనాడు డిజిటల్, అమరావతి: పాలిటెక్నిక్ కళాశాలల్లో డి-ఫార్మసీ కోర్సు ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి నవంబరు 27న విడుదల చేశారు. ఇంటర్మీడియట్ అర్హతతో రెండు సంవత్సరాల డి-ఫార్మసీ అడ్మిషన్ల కోసం నవంబరు 29, 30 తేదీలను ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, ధ్రువపత్రాల పరిశీలన కోసం నిర్దేశించమన్నారు. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 2 వరకు విద్యార్థులు ఐచ్ఛికాలు నమోదు చేసుకోవచ్చని, 4న సీట్ల కేటాయింపు ఉంటుందని ఆమె పేర్కొన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఒకటే పరీక్ష.. లక్షన్నర కొలువులు!
‣ స్టేట్ బ్యాంకులో 8,773 క్లర్క్ కొలువులు
‣ 44 వేల విద్యార్థుల అనుసంధానం.. సింప్లీ న్యూరోసైన్స్
‣ సామర్థ్యాలను గుర్తిస్తేనే గెలుపు!
‣ బీటెక్ తర్వాత.. ఉన్నత విద్య లేదా ఉద్యోగమా?
‣ రెజ్యూమె.. ప్రాధాన్యం తగ్గుతోందా!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.