ఈనాడు డిజిటల్, అమరావతి: ఫార్మసీ కోర్సుల కోసం ఇంటర్ బైపీసీ విభాగం నుంచి నిర్దేశించిన తుది దశ సీట్ల కేటాయింపు ప్రక్రియ నవంబరు 27న పూర్తిచేసినట్లు నాగరాణి తెలిపారు. డి-ఫార్మసీ, ఫార్మస్యూటికల్ ఇంజినీరింగ్ కోర్సులకు సంబంధించి 9951 మంది తమ ఐచ్ఛికాలు నమోదు చేసుకోగా, 3345 మందికి నూతనంగా సీట్లు కేటాయించామన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఒకటే పరీక్ష.. లక్షన్నర కొలువులు!
‣ స్టేట్ బ్యాంకులో 8,773 క్లర్క్ కొలువులు
‣ 44 వేల విద్యార్థుల అనుసంధానం.. సింప్లీ న్యూరోసైన్స్
‣ సామర్థ్యాలను గుర్తిస్తేనే గెలుపు!
‣ బీటెక్ తర్వాత.. ఉన్నత విద్య లేదా ఉద్యోగమా?
‣ రెజ్యూమె.. ప్రాధాన్యం తగ్గుతోందా!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.