ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో జనవరిలో జరగనున్న టైప్రైటింగ్, షార్ట్హ్యాండ్ పరీక్షలకు డిసెంబరు 16లోగా అభ్యర్థులు పరీక్ష ఫీజు చెల్లించాలని ఎస్బీటీఈటీ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. గడువులోగా పరీక్ష ఫీజు చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ బాడీ లాంగ్వేజ్ ఎందుకు ముఖ్యం?
‣ 995 ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కొలువులు
‣ డేటా లిటరసీ.. సరికొత్త నైపుణ్యం!
‣ ఐటీఐ, డిప్లొమాతో సెయిల్లో ఉద్యోగాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.