సుల్తాన్బజార్, న్యూస్టుడే: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్(ఎన్ఐఓఎస్) సెకండరీ(10వ తరగతి), సీనియర్ సెకండరీ(12వ తరగతి) ఏప్రిల్-2024 పబ్లిక్ పరీక్షల ఫీజును డిసెంబరు 20 వరకు చెల్లించాలని ఎన్ఐఓఎస్ ప్రాంతీయ సంచాలకులు పి.సుబ్రహ్మణ్యం డిసెంబరు 14న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రూ.100 ఆలస్యం రుసుంతో 21 నుంచి 31వ తేదీ వరకు, ఏకీకృత ఆలస్య రుసుంతో జనవరి 1 నుంచి 10 వరకు ఎన్ఐఓఎస్ వెబ్సైట్లో మాత్రమే చెల్లించాలన్నారు. ఆఫ్లైన్లో పరీక్ష ఫీజు తీసుకోమన్నారు. వివరాలకు 040-24752859, 040-24750712 నంబర్లలో సంప్రదించాలన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ సమాఖ్య వ్యవస్థకు సమన్వయ సూత్రాలు!
‣ మైక్రోసాఫ్ట్లో రూ.52 లక్షల ప్యాకేజీ ఇంజినీరింగ్ విద్యార్థిని సంహిత ఘనత
‣ మీ కెరియర్ ‘డిజైన్’ చేసుకోండి!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.