నారాయణగూడ: తెలంగాణ సారస్వత పరిషత్తు నిర్వహించే ప్రాథమిక, ప్రవేశ, విశారద పూర్వోత్తర భాగాల వార్షిక పరీక్షలకు జనవరి 29 లోపు ఫీజు చెల్లించాలి. హైదరాబాద్ బొగ్గులకుంట (తిలక్ రోడ్డు) లోని సారస్వత పరిషత్తులో ఫిబ్రవరి 10, 11 తేదీల్లో పరీక్షలు జరుగుతాయి. పరిషత్తులోనే పరీక్ష ఫీజు చెల్లించి, దరఖాస్తు సమర్పించాలని ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె.చెన్నయ్య జనవరి 2న ఒక ప్రకటనలో తెలిపారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ త్రివిధ దళాల్లో ఉన్నత ఉద్యోగాలు
‣ ప్రాథమ్యాల ఎంపికతో ప్రయోజనం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.