1. ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ విజేత.. కొరియా జోడీ
ఇండియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 750 టోర్నీలో భారత స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి రన్నరప్గా నిలిచింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో రెండో సీడ్ సాత్విక్- చిరాగ్ జోడీ 21-15, 11-21, 18-21తో మూడో సీడ్ కాంగ్ మిన్ హ్యుక్- సియో సూంగ్ (కొరియా) జంట చేతిలో పోరాడి ఓడింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. తెలంగాణ సీఎం సలహాదారుగా నరేందర్రెడ్డి
నలుగురు కాంగ్రెస్ నేతలను రాష్ట్ర ప్రభుత్వ పదవుల్లో నియమిస్తూ సాధారణ పరిపాలనాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే, పీసీసీ ఉపాధ్యక్షుడు వేం నరేందర్రెడ్డి ముఖ్యమంత్రి సలహాదారుగా నియమితులయ్యారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. దేశ జీడీపీ వెయిటేజీలో ఉత్తరప్రదేశ్కు రెండో స్థానం!
దేశీయ పర్యాటకంలో ఆధ్యాత్మిక స్థలాలది ఎంతో కీలక పాత్ర. విహార స్థలాలకు వెళ్లేందుకు ఆర్థికంగా స్థోమత చాలని వారు కూడా, ఏడాది-రెండేళ్లకు ఒకసారైనా తాము నమ్మే పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తుంటారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. గాజా మరణాలు 25,105
గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మూడున్నర నెలలుగా సాగుతున్న ఈ యుద్ధంలో ఇప్పటివరకూ 25,105 మంది మరణించారని గాజా ఆరోగ్య విభాగం వెల్లడించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.