• facebook
  • whatsapp
  • telegram

Exam: 24న జేఈఈ మెయిన్‌ పేపర్‌-2 పరీక్ష

* రెండు పేపర్లకు కలిపి 12.30 లక్షల మందికిపైగా దరఖాస్తు 

ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్‌ పేపర్‌-2 పరీక్ష  జనవరి 24న జరగనుంది. ఎన్‌ఐటీల్లో అయిదేళ్ల కోర్సులైన బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌, బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌లో ప్రవేశానికి పేపర్‌-2 రాయాల్సి ఉంటుంది. జనవరి 24, 27, 29, 30, 31, ఫిబ్రవరి 1న జేఈఈ మెయిన్‌ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. తొలిరోజు పేపర్‌-2 నిర్వహిస్తారు. మిగిలిన అయిదు రోజులపాటు బీటెక్‌ కోర్సుల్లో చేరేందుకు పేపర్‌-1 జరుపుతారు. రెండు పేపర్లకు కలిపి దేశవ్యాప్తంగా ఈసారి రికార్డుస్థాయిలో 12.30 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. వారిలో పేపర్‌-2 సుమారు లక్షన్నర మంది రాసే అవకాశం ఉంది.

 

  జేఈఈ మెయిన్‌ స్టడీమెటీరియల్  

భౌతిక శాస్త్రం

రసాయన శాస్త్రం

గణిత శాస్త్రం

జేఈఈ మోడ‌ల్ పేపర్లు


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ భవిష్యత్తు.. ఈ 12 టెక్నాలజీలదే!

‣ రైల్వే కోర్సులు.. అపార అవకాశాలు

‣ విజయానికి నైపుణ్యాలే సోపానాలు!

‣ వండర్‌ కెరియర్‌.. విజువల్‌ అనలిటిక్స్‌

‣ ఇవి పాటిస్తే.. సర్కారు నౌకరీ!



 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 23-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.