* రెండు పేపర్లకు కలిపి 12.30 లక్షల మందికిపైగా దరఖాస్తు
ఈనాడు, హైదరాబాద్: దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ పేపర్-2 పరీక్ష జనవరి 24న జరగనుంది. ఎన్ఐటీల్లో అయిదేళ్ల కోర్సులైన బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్లో ప్రవేశానికి పేపర్-2 రాయాల్సి ఉంటుంది. జనవరి 24, 27, 29, 30, 31, ఫిబ్రవరి 1న జేఈఈ మెయిన్ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. తొలిరోజు పేపర్-2 నిర్వహిస్తారు. మిగిలిన అయిదు రోజులపాటు బీటెక్ కోర్సుల్లో చేరేందుకు పేపర్-1 జరుపుతారు. రెండు పేపర్లకు కలిపి దేశవ్యాప్తంగా ఈసారి రికార్డుస్థాయిలో 12.30 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. వారిలో పేపర్-2 సుమారు లక్షన్నర మంది రాసే అవకాశం ఉంది.
జేఈఈ మెయిన్ స్టడీమెటీరియల్
మరింత సమాచారం... మీ కోసం!
‣ భవిష్యత్తు.. ఈ 12 టెక్నాలజీలదే!
‣ రైల్వే కోర్సులు.. అపార అవకాశాలు
‣ విజయానికి నైపుణ్యాలే సోపానాలు!
‣ వండర్ కెరియర్.. విజువల్ అనలిటిక్స్
‣ ఇవి పాటిస్తే.. సర్కారు నౌకరీ!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.