గాంధీనగర్(కాకినాడ), న్యూస్టుడే: ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీఈఏపీ సెట్)-2024 నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం జేఎన్టీయూకేకు అప్పగించినట్లు ఆ వర్సిటీ ఉపకులపతి జీవీఆర్ ప్రసాదరాజు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం ఈ పరీక్షలను తమ విశ్వవిద్యాలయం వరుసగా ఏడుసార్లు విజయవంతంగా నిర్వహించిందన్నారు. ఉపకులపతి సెట్ ఛైర్మన్గా వ్యవహరించనున్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్ ఆవాసాలు!
‣ ఆఫర్ లెటర్ అందుకుంటే సరిపోదు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.