• facebook
  • whatsapp
  • telegram

JEE Main: జేఈఈ మెయిన్‌ తుది కీ విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: జేఈఈ మెయిన్‌ పేపర్‌-1 తుది కీని జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) ఫిబ్రవరి 12న మధ్యాహ్నం విడుదల చేసింది. ప్రాథమిక కీ, తుది కీ మధ్య మార్పులు చోటుచేసుకున్నాయి. మొత్తం 17 ప్రశ్నలకు కీ మారగా గణితంలో 3 ప్రశ్నలు (రెండు ప్రశ్నపత్రాలు), రసాయనశాస్త్రంలో 3 ప్రశ్నల (3 ప్రశ్నాపత్రాలు)ను తొలగించారు. దేశవ్యాప్తంగా 11.70 లక్షల మంది, తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 2.40 లక్షల మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. తుది కీ ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ముగ్గురి నుంచి నలుగురికి 100 పర్సంటైల్‌ దక్కినట్లు సమాచారం. పర్సంటైల్‌ స్కోర్‌ను ఎన్‌టీఏ విడుదల చేయాల్సి ఉంది.
 

  వెబ్ సైట్  

  కీ కోసం క్లిక్ చేయండి..  

 

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 13-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.