ఈనాడు, హైదరాబాద్: జేఈఈ మెయిన్ పేపర్-1 తుది కీని జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) ఫిబ్రవరి 12న మధ్యాహ్నం విడుదల చేసింది. ప్రాథమిక కీ, తుది కీ మధ్య మార్పులు చోటుచేసుకున్నాయి. మొత్తం 17 ప్రశ్నలకు కీ మారగా గణితంలో 3 ప్రశ్నలు (రెండు ప్రశ్నపత్రాలు), రసాయనశాస్త్రంలో 3 ప్రశ్నల (3 ప్రశ్నాపత్రాలు)ను తొలగించారు. దేశవ్యాప్తంగా 11.70 లక్షల మంది, తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 2.40 లక్షల మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. తుది కీ ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ముగ్గురి నుంచి నలుగురికి 100 పర్సంటైల్ దక్కినట్లు సమాచారం. పర్సంటైల్ స్కోర్ను ఎన్టీఏ విడుదల చేయాల్సి ఉంది.
వెబ్ సైట్
కీ కోసం క్లిక్ చేయండి..
మరింత సమాచారం... మీ కోసం!
‣ స్కామర్లతో తస్మాత్ జాగ్రత్త!
‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్ ఆవాసాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.