కరెన్సీనగర్, న్యూస్టుడే: పాలిటెక్నిక్ కోర్సులు చదివిన వారికి ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ ఎం.విజయసారథి అన్నారు. రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ ఉత్తర్వుల మేరకు జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 16న అవగాహన సదస్సు నిర్వహించారు. పాలీసెట్ -2024 సన్నద్ధమవుతున్న విద్యార్థుల సందేహాలను బోధనా సిబ్బంది నివృత్తి చేశారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.