1. రూ.6వేల కోట్ల వ్యయంతో రాష్ట్రంలో సోలార్ పీవీ మాడ్యూల్
ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ఇందుకోసం సమగ్ర ఇంధన పాలసీని రూపొందిస్తున్నామని తెలిపారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. వయోధికులకు భరోసా కల్పిద్దాం
దేశ జనాభాలో వయోధికుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో వారి సంరక్షణ, భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సి ఆవశ్యకత ఉందని నీతి ఆయోగ్ అభిప్రాయపడింది
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. విశ్వంలో అత్యంత ప్రకాశవంతమైన క్వాసార్
విశ్వంలో అత్యంత ప్రకాశవంతమైన క్వాసార్ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దాని నడిభాగంలో ఒక భారీ కృష్ణబిలం ఉంది. అది చాలా వేగంగా ఎదుగుతోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. గాజాలో ఒక్క రోజే 107 మంది మృతి
గాజాపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో భారీగా పౌర మరణాలు సంభవిస్తున్నాయి. ఒక్క రోజే 107 మంది మృతి చెందారు. వారి మృత దేహాలను ఆసుపత్రికి తరలించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. ఉజ్బెకిస్థాన్పై భారత్ గెలుపు
ప్రపంచ టేబుల్ టెన్నిస్ టీమ్ ఛాంపియన్షిప్లో భారత మహిళల జట్టు మరో విజయాన్ని నమోదు చేసింది. 3-0తో ఉజ్బెకిస్థాన్ను చిత్తు చేసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.