1. చందమామపై తొలి ప్రైవేటు ల్యాండర్
అమెరికాకు చెందిన ప్రైవేటు కంపెనీ ‘ఇంట్యూటివ్ మెషీన్స్’ అంతరిక్ష రంగంలో చరిత్ర సృషించింది. చంద్రుడిపై తొలి వాణిజ్య వ్యోమనౌకను విజయవంతంగా దించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. మనోహర్ జోషి మరణం
లోక్సభ మాజీ స్పీకర్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోషి (86) మరణించారు. గుండెపోటుతో ఆయన పీడీ హిందుజా ఆసుపత్రిలో చేరారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి రెండేళ్లు
ఎందుకు మొదలైందంటే..
అమెరికా నేతృత్వంలోని నాటో కూటమి తమ సరిహద్దుల దాకా విస్తరణకు ప్రణాళికలు రచిస్తూ పక్కలో బల్లెంలా తయారవుతోందని రష్యా అధ్యక్షుడు పుతిన్ చాన్నాళ్లుగా ఆగ్రహంతో ఉన్నారు. ఉక్రెయిన్ను భాగస్వామ్య దేశంగా చేర్చుకునేందుకు నాటో పావులు కదపడం ఆయనకు సుతరామూ నచ్చలేదు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. చైనా మైండ్ గేమ్స్ అడుతుంది
భారత్-చైనా సంబంధాలను ద్వైపాక్షిక చట్రంలో ఇరికించడానికి బీజింగ్ మైండ్ గేమ్స్ ఆడుతుందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ హెచ్చరించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.