1. అంతరిక్షంలోకి భారత దూతలు
భారత్ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన తొలి మానవసహిత అంతరిక్షయాత్ర ‘గగన్యాన్’ కోసం ఎంపికైన వ్యోమగాముల పేర్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. 300 ఎకరాల్లో జీనోమ్ వ్యాలీ రెండో దశ
హైదరాబాద్లో జీనోమ్ వ్యాలీ రెండోదశను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. 300 ఎకరాల్లో రూ.2 వేల కోట్ల పెట్టుబడులతో రెండోదశ జీనోమ్ వ్యాలీని నెలకొల్పనున్నామని, రూ.లక్ష కోట్ల పెట్టుబడులతో పది ఫార్మా విలేజీలను ఏర్పాటు చేసే ప్రక్రియ ఇప్పటికే మొదలైందని సీఎం తెలిపారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. లోక్పాల్ ఛైర్పర్సన్గా జస్టిస్ ఖాన్విల్కర్
అవినీతి నిరోధక అంబుడ్స్మన్- లోక్పాల్కు ఛైర్పర్సన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ మాణిక్రావ్ ఖాన్విల్కర్ నియమితులయ్యారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. అమలు గ్యారంటీ
గృహజ్యోతి’లోని 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, ‘మహాలక్ష్మి’లోని రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సచివాలయంలో ప్రారంభించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. భారతీయులకు దుబాయ్ ఆఫర్
భారత్తో తమ బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు వీలుగా ‘మల్టిపుల్ ఎంట్రీ ట్రావెల్ వీసా’ పేరిట ప్రత్యేక వీసా విధానాన్ని దుబాయ్ అమల్లోకి తెచ్చింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.