ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని బీఈడీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ఎడ్సెట్-2024 షెడ్యూల్ మార్చి విడుదలయింది. మార్చి 3 నుంచి 6 తేదీ నుంచి అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కన్వీనర్ సూచించారు. ఆలస్య రుసుం లేకుండా మే నెల ఐదో తేదీ వరకు, రూ.250 ఆలస్య రుసుంతో అదే నెల 13 వరకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. మే 25వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రవేశపరీక్ష నిర్వహిస్తామని తెలిపారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ సమాఖ్య వ్యవస్థకు సమన్వయ సూత్రాలు!
‣ మైక్రోసాఫ్ట్లో రూ.52 లక్షల ప్యాకేజీ ఇంజినీరింగ్ విద్యార్థిని సంహిత ఘనత
‣ మీ కెరియర్ ‘డిజైన్’ చేసుకోండి!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.