ఈనాడు, హైదరాబాద్: కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(సీటెట్) జులై 7న జరగనుంది. ఈ పరీక్షలను సీబీఎస్ఈ.. మొత్తం 20 భాషల్లో, 136 నగరాల్లో నిర్వహించనుంది. దరఖాస్తుల ప్రక్రియ మార్చి ప్రారంభం కాగా.. ఏప్రిల్ 2న ముగియనుంది. కేంద్రీయ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయ కొలువులతో పాటు రాష్ట్రాల్లోని టీచర్ ఉద్యోగాలకూ సీటెట్ స్కోర్ను పరిగణనలోకి తీసుకుంటారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ పరీక్షను సీబీఎస్సీ నిర్వహిస్తోంది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ జనరల్ డిగ్రీతో జాబ్ సాధ్యమే!
‣ ఐడీబీఐలో కోర్సు.. కొలువుకు అవకాశం
‣ స్కామర్లతో తస్మాత్ జాగ్రత్త!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.