ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2024 (AP EAPCET-2024) నోటిఫికేషన్ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. పరీక్షను జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, కాకినాడ నిర్వహించనుంది. ఈ ప్రకటన ద్వారా 2024-25 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ కళాశాలల్లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అర్హులైన అభ్యర్థులు మార్చి 12 నుంచి ఏప్రిల్ 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్సైట్
ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్ స్టడీమెటీరియల్
భౌతికశాస్త్రం |
గణితశాస్త్రం |
రసాయన శాస్త్రం |
వృక్షశాస్త్రం |
జంతుశాస్త్రం |
♦ పాత ప్రశ్నపత్రాలు |
♦ నమూనా ప్రశ్నపత్రాలు |
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.