సుల్తాన్బజార్, న్యూస్టుడే: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐఓఎస్) సెకండరీ (పదో తరగతి), సీనియర్ సెకండరీ (12వ తరగతి) పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి మే 22 వరకు నిర్వహించనున్నట్లు ఎన్ఐఓఎస్ ప్రాంతీయ సంచాలకులు పి.సుబ్రమణ్యం మార్చి 31న ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు పరీక్ష తేదీలకు సంబంధించిన షెడ్యూల్తో పాటు హాల్టికెట్లను ఎన్ఐఓఎస్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. థియరీ పరీక్షలకు 30 నిమిషాల ముందే కేంద్రానికి చేరుకోవాలన్నారు. పూర్తి వివరాల కోసం 040-24752859, 24750712 నంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఇంటర్మీడియట్తో ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ
‣ జీవ శాస్త్రాల్లో కొలువుకు విస్తృత అవకాశాలు
‣ మలిదశ పరీక్షలో గెలుపు వ్యూహం!
‣ మార్కులకు పరిష్కారం.. పునశ్చరణే!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.