విశాఖపట్నం(ఏయూ ప్రాంగణం), న్యూస్టుడే: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే అర్హత పరీక్ష ఏపీ పీజీసెట్-2024 నోటిఫికేషన్ను.. సెట్ ఛైర్మన్, ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి ఏప్రిల్ 1న విడుదల చేశారు. మే 4 నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించి, జూన్ 10 నుంచి 14వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ మార్కెట్ మందగమనంలో ఉద్యోగ సాధన!
‣ మలిదశ పరీక్షలో గెలుపు వ్యూహం!
‣ మూడు నెలల్లో గేట్ మొదటి ర్యాంకు
‣ ప్రసిద్ధ సంస్థల్లో బీబీఏ, ఎంబీఏ కోర్సులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.