దిల్లీ: ప్రస్తుత విద్యాసంవత్సరం (2024-25) నుంచి సీబీఎస్ఈ 11,12 తరగతుల ప్రశ్నాపత్రాల ఫార్మాట్లో మార్పులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు పాఠ్యాంశాల ద్వారా నేర్చుకున్న అంశాలను నిజ జీవిత పరిస్థితులకు వర్తింపజేసుకునే సామర్థ్యాన్ని పరీక్షించేలా ప్రశ్నలు ఉంటాయన్నారు. విషయ విశ్లేషణ సామర్థ్యం ప్రశ్నలను 40-50 శాతానికి పెంచనున్నారు. సబ్జెక్టులో విద్యార్థుల పరిజ్ఞానాన్ని పరీక్షించేవి, లఘు, దీర్ఘ సమాధానాల తరహా ప్రశ్నలను 40 నుంచి 30 శాతానికి తగ్గిస్తారని అధికారులు వెల్లడించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ సోషల్ మీడియా ఖాతాల ముఖ్యపాత్ర
‣ మార్కెట్ మందగమనంలో ఉద్యోగ సాధన!
‣ మలిదశ పరీక్షలో గెలుపు వ్యూహం!
‣ మూడు నెలల్లో గేట్ మొదటి ర్యాంకు
‣ ప్రసిద్ధ సంస్థల్లో బీబీఏ, ఎంబీఏ కోర్సులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.