తిరుపతి (ఎస్వీయూ), న్యూస్టుడే: ఏపీ ఆర్సెట్ 2023-24 షెడ్యూల్ను సెట్ కన్వీనర్ డా.బి.దేవప్రసాదరాజు ఏప్రిల్ 5న విడుదల చేశారు. మే 2 నుంచి 5వరకు రోజూ ఉదయం 9.00-11.00 గంటల వరకు, మధ్యాహ్నం 2.30-4.30 వరకు రెండు దశల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్ 10 నుంచి రాష్ట్ర ఉన్నత విద్యామండలి వెబ్సైట్లో హాల్టికెట్లు అందుబాటులో ఉంటాయని, రాష్ట్రంలో ఎంపిక చేసిన 14 కేంద్రాల్లో 10వేల మందికిపైగా అభ్యర్థులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ షిప్పింగ్ కోర్సులతో మేటి అవకాశాలు
‣ మార్కెట్ మందగమనంలో ఉద్యోగ సాధన!
‣ స్పీచ్, హియరింగ్ చికిత్సలో ప్రత్యేక కోర్సులు
‣ ఇంటర్మీడియట్తో ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.