ఈనాడు డిజిటల్, అమరావతి: పాలిసెట్-2024 దరఖాస్తు గడువును ఏప్రిల్ పదో తేదీ వరకు పొడిగించినట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు గడువు ఏప్రల్ 5తో ముగిసినా.. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల వినతుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రవేశ పరీక్ష తేదీలో ఎలాంటి మార్పు లేకుండా ఏప్రిల్ 27నే జరుగుతుందని వెల్లడించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ భారీ వేతన వరప్రదాయిని.. కోడింగ్
‣ సోషల్ మీడియా ఖాతాల ముఖ్యపాత్ర
‣ మార్కెట్ మందగమనంలో ఉద్యోగ సాధన!
‣ మలిదశ పరీక్షలో గెలుపు వ్యూహం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.