* ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ(టీఎస్ఆర్జేసీ) పరిధిలోని 35 గురుకుల కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ కోర్సుల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఏప్రిల్ 21న పరీక్షను నిర్వహిస్తున్నట్లు సంస్థ కన్వీనర్ రమణకుమార్ తెలిపారు. హైదరాబాద్, మహబూబ్నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లా కేంద్రాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. ప్రవేశ పరీక్ష కోసం 73,527 మంది దరఖాస్తు చేసుకున్నారని ఆయన వెల్లడించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ స్టాన్ఫర్డ్లో ఎంబీఏ సీటు.. రూ.కోటి స్కాలర్షిప్పు!
‣ భారీ వేతన వరప్రదాయిని.. కోడింగ్
‣ సోషల్ మీడియా ఖాతాల ముఖ్యపాత్ర
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.