1. టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. ముగిసిన లోక్సభ తొలి దశ ప్రచారం
ఏడు విడతలకు విస్తరించిన లోక్సభ ఎన్నికల్లో తొలిదశ కింద 21 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. తమిళనాడులోని మొత్తం 39 నియోజకవర్గాలకూ ఈ దశలోనే ఎన్నికలు జరగనున్నాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. రూ.20,339 కోట్ల ఆదాయంతో దక్షిణ మధ్య రైల్వే రికార్డు
దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో తొలిసారి రూ.20 వేల కోట్ల మైలురాయిని దాటింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో అన్ని విభాగాలలో కలిపి రూ.20,339.36 కోట్ల మొత్తాన్ని తన ఖాతాలో వేసుకుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. అధిక సమయం పిల్లలు ఆన్లైన్లో ఉంటే ముప్పు
తగినంత నిద్ర, వ్యాయామం, తినడం వంటివి తగ్గించి పిల్లలు అధిక సమయం ఆన్లైన్లో ఉంటే పాఠశాలలకు గైర్హాజరయ్యే ముప్పు పెరుగు తుందని ఫిన్లాండ్లో నిర్వహించిన తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. రజతం గెలిచిన శీతల్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.