• facebook
  • whatsapp
  • telegram

Polycet: పాలిసెట్‌ దరఖాస్తు గడువు ఏప్రిల్‌ 28


* ఆలస్యరుసుంతో 30 వరకు అవకాశం
 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశపరీక్ష (పాలిసెట్‌)కు ఏప్రిల్‌ 28లోగా దరఖాస్తు చేసుకోవాలని మసాబ్‌ట్యాంక్‌ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎన్‌.రాజేశ్వరీదేవి తెలిపారు. రూ.100 ఆలస్యరుసుంతో ఏప్రిల్‌ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. పరీక్ష మే 26న నిర్వహిస్తామని వెల్లడించారు.


 

Published Date : 27-04-2024 20:17:00

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం