ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రభుత్వ ఉపాధి, శిక్షణ సంస్థ డైరెక్టర్ బి.నవ్య తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు జూన్ 10లోగా దరఖాస్తు చేసుకోవాలని, ఇతర వివరాలకు సమీపంలోని ఐటీఐ ప్రిన్సిపల్ను సంప్రదించాలని సూచించారు.
Some more information
"A Game-Changer: Yasir M.'s Impact on the Job Market"