• facebook
  • whatsapp
  • telegram

AP EAPCET: ఈఏపీసెట్‌కు 90.61% మంది హాజరు 

* ప్రశాంతంగా పరీక్ష నిర్వహణ
 


ఈనాడు, అమరావతి: ఏపీ ఈఏపీసెట్‌లో భాగంగా గురువారం (మే 16) నిర్వహించిన బైపీసీ స్ట్రీమ్‌ ప్రవేశపరీక్షకు 90.61% మంది విద్యార్థులు హాజరైనట్లు జేఎన్‌టీయూ, కాకినాడ ఉపకులపతి ప్రసాదరాజు తెలిపారు. ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలకు కలిపి 44,017 మంది పరీక్ష రాయాల్సి ఉండగా.. 39,886 మంది హాజరయ్యారని వెల్లడించారు. రాష్ట్రంతోపాటు హైదరాబాద్‌లో రెండు కేంద్రాల్లోనూ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని చెప్పారు. 
 

Updated Date : 16-05-2024 20:25:56

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం