* పరీక్షకు 82,809 మంది విద్యార్థులు హాజరు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ పాలీసెట్ ఫలితాలను జూన్ 3న మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం పాలీసెట్ను మే 24న నిర్వహించారు. పాలీసెట్ పరీక్షకు 82,809 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలను ఈనాడు ప్రతిభ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
♦ పాలిటెక్నిక్ కోర్సులు
♦ సత్వర ఉపాధికి డిప్లొమా మార్గం |
♦ ఉపాధికి డిప్లొమా మార్గాలు |
♦ సత్వర ఉపాధికి చక్కని దారి! |
♦ కోర్సులు, ఉన్నత విద్యావకాశాలు |
♦ డిప్లొమా చేసిన తర్వాత అవకాశాలు |
♦ టెన్త్ తర్వాత - పాలిటెక్నిక్ |