‣ 67 మందికి సమాన పర్సంటైల్
ఈనాడు, హైదరాబాద్: నీట్ యూజీ ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) జూన్ 4న వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఈసారి 23.33 లక్షల మంది పరీక్ష రాశారు. వారిలో 13.16 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 67 మందికి సమాన పర్సంటైల్ (99.997129) దక్కడంతో వారందరికీ ఒకటో ర్యాంకు కేటాయించారు. ఒకటో ర్యాంకు సాధించిన వారిలో నలుగురు ఏపీ విద్యార్థులున్నారు.
నీట్ యూజీ 2024 ఫలితాల కోసం క్లిక్ చేయండి
♦ NEET 2024 MOCK COUNSELLING(TS)
♦ NEET 2024 MOCK COUNSELLING (ANDHRA PRADESH)