• facebook
  • whatsapp
  • telegram

NEET UG 2024 Results:  నీట్‌ యూజీ ఫలితాలు విడుదల

67 మందికి సమాన పర్సంటైల్‌ 



 

ఈనాడు, హైదరాబాద్‌: నీట్‌ యూజీ ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) జూన్‌ 4న వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఈసారి 23.33 లక్షల మంది పరీక్ష రాశారు. వారిలో 13.16 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 67 మందికి సమాన పర్సంటైల్‌ (99.997129) దక్కడంతో వారందరికీ ఒకటో ర్యాంకు కేటాయించారు. ఒకటో ర్యాంకు సాధించిన వారిలో నలుగురు ఏపీ విద్యార్థులున్నారు. 



  నీట్‌ యూజీ 2024 ఫలితాల కోసం క్లిక్‌ చేయండి  
 


  ♦  NEET 2024 MOCK COUNSELLING(TS)  


  ♦ NEET 2024 MOCK COUNSELLING (ANDHRA PRADESH)  


 

Updated Date : 05-06-2024 11:00:09

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం