1. ఎన్డీయే పక్షాల ఎంపీలు, నేతల సమావేశం
కేంద్రంలో మరోసారి కొలువుదీరబోతున్న ఎన్డీయే సర్కారు అన్ని నిర్ణయాలనూ సమష్టిగా తీసుకుంటుందని, అదే తమ లక్ష్యమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. వృద్ధిరేటు అంచనాలు పెంచిన ఆర్బీఐ!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వరుసగా ఎనిమిదో ద్వైమాసిక పరపతి విధాన కమిటీ (ఎమ్పీసీ) సమావేశంలోనూ కీలక రేట్లను యథాతథంగానే ఉంచింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. ఏపీ కొత్త సీఎస్గా నీరభ్ కుమార్ ప్రసాద్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి నీరభ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో అల్కరాస్
టైటిల్ ఫేవరెట్ అల్కరాస్ ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో అడుగుపెట్టాడు. పురుషుల సింగిల్స్ సెమీస్లో మూడో సీడ్ అల్కరాస్ 2-6, 6-3, 3-6, 6-4, 6-3 తేడాతో రెండో సీడ్ సినర్ (ఇటలీ)పై విజయం సాధించాడు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. హైదరాబాద్లో ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు
హైదరాబాద్లో రెండు రోజుల ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సును తుమ్మల, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో కలిసి ప్రారంభించారు.