ఈనాడు, అమరావతి: పరిషత్తు ఎన్నికల కారణంగా ఏప్రిల్ 08న జరగాల్సిన ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఇంటర్ విద్యామండలి ప్రకటించింది. ఈ పరీక్షలను ఏప్రిల్ 24 తర్వాత నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఏపీలో మార్చి 31 నుంచి ఈ ప్రాక్టికల్ పరీక్షలు కొనసాగుతున్నాయి.
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా
Published Date : 08-04-2021 10:30:08
గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.