ఈనాడు, అమరావతి: పరిషత్తు ఎన్నికల కారణంగా ఏప్రిల్ 08న జరగాల్సిన ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఇంటర్ విద్యామండలి ప్రకటించింది. ఈ పరీక్షలను ఏప్రిల్ 24 తర్వాత నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఏపీలో మార్చి 31 నుంచి ఈ ప్రాక్టికల్ పరీక్షలు కొనసాగుతున్నాయి.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.