ఈనాడు, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు నిర్వహించనున్న జేఈఈ మెయిన్ హాల్ టికెట్లను జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) తన వెబ్సైట్లో పొందుపరిచింది. ఆన్లైన్లో నిర్వహించనున్న ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు దరఖాస్తు సంఖ్య, పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని ఎన్టీఏ సూచించింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.