పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఆలస్య రుసుం లేకుండా పరీక్ష ఫీజు చెల్లించే గడువును మార్చి 12వ తేదీ వరకు పొడిగించారు. రూ.50 ఆలస్య రుసుంతో మార్చి 16వ తేదీ, రూ.200లతో 18వ తేదీ, రూ.500లతో 22 వరకు విద్యార్థులు ఫీజు చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు సత్యనారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.