• facebook
  • whatsapp
  • telegram

పదో తరగతి ప్రీఫైనల్‌ పరీక్షలు మే 17 నుంచి

జూన్ 7 నుంచి ప‌బ్లిక్ ప‌రీక్ష‌లు

ఈనాడు, అమరావతి: పదో తరగతి విద్యార్థులకు మే నెల 17 నుంచి 24 వరకు ప్రీఫైనల్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ఏప్రిల్‌ 30లోపు పాఠ్య ప్రణాళికను పూర్తి చేయాలని సూచించింది. మే ఒకటి నుంచి మే 16వరకు ప్రీఫైనల్‌ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలని పేర్కొంది. మే 25 నుంచి జూన్‌ 6వరకు పబ్లిక్‌ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని సూచించింది. జూన్‌ 7నుంచి పదోతరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 
 

Published Date : 23-03-2021 20:04:28

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం