ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 194 ఆదర్శ (మోడల్) పాఠశాలల్లోని 6-10 తరగతుల సీట్ల కోసం మొత్తం 73,201 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుకు తుది గడువు మార్చి 15తో ముగిసింది. ఆరో తరగతిలో ప్రవేశానికి 39,505 మంది పోటీ పడుతుండగా.. మిగిలిన తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లకోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఏడో తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లకు 13,823 మంది, 8వ తరగతికి 11,599, 9వ తరగతికి 6,288, పదో తరగతిలోని ఖాళీ సీట్ల కోసం 1,986 మంది దరఖాస్తులు సమర్పించారు. ఏప్రిల్ 16, 17 తేదీల్లో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు.
‣ Read Latest job news, Career news, Education news and Telugu news
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.