• facebook
  • whatsapp
  • telegram

జులై 17 నుంచి ఎన్‌ఐవోఎస్‌ రాత పరీక్షలు

ఈనాడు, హైదరాబాద్‌: మార్చిలో వాయిదాపడిన జాతీయ సార్వత్రిక విద్యా పీఠం(ఎన్‌ఐవోఎస్‌) పది, 12వ తరగతి రాత పరీక్షలు జులై 17 నుంచి ఆగస్టు 13 వరకు జరుగుతాయని హైదరాబాద్‌ ప్రాంతీయ సంచాలకుడు అనిల్‌కుమార్‌ తెలిపారు. ప్రయోగ పరీక్షలు జులై 2 నుంచి 10 వరకు నిర్వహిస్తామన్నారు.

Published Date : 10-06-2020 14:29:30

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం