• facebook
  • whatsapp
  • telegram

సెప్టెంబ‌రు 21 నుంచి ఎడ్‌సెట్‌ హాల్‌టికెట్లు

ఈనాడు, హైదరాబాద్‌: టీఎస్‌ ఎడ్‌సెట్‌-2020కు హాజరయ్యే విద్యార్థులు సెప్టెంబ‌రు 21 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబరు 1న మధ్యాహ్నం 3 నుంచి 5 గం.మధ్య, 3వ తేదీన ఉదయం 10 నుంచి 12 గం. మధ్య రెండు విడతల్లో పరీక్ష జరగనుంది. రిజిస్టర్‌ చేసుకున్న ఫోన్‌ నంబరు, పుట్టిన తేదీ వివరాలతో https://edcet.tsche.ac.in ద్వారా హాల్‌టికెట్లు పొందవచ్చని కన్వీనర్‌ ప్రొ.టి.మృణాళిని తెలిపారు.

Published Date : 20-09-2020 16:10:54

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం