ఈనాడు, అమరావతి: డీసెట్ - 2020లో అర్హత సాధించిన అభ్యర్థులు కళాశాలల ఎంపికకు నవంబరు 24 నుంచి 29 వరకు ఆన్లైన్ ద్వారా ఐచ్ఛికాలు ఇవ్వాలని కన్వీనర్ దేవానందరెడ్డి తెలిపారు. 30 నుంచి డిసెంబరు 1 వరకు సీట్లను కేటాయిస్తామన్నారు. డిసెంబరు 3 నుంచి 7 వరకు డైట్ కళాశాలల్లో విద్యార్హత ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని తెలిపారు. డిసెంబరు 31 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.