శాతవాహన విశ్వవిద్యాలయం, న్యూస్టుడే: శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో ఎల్ఎల్బీ నాలుగో సెమిస్టర్ ఫలితాలను నవంబరు 23న పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య టి.భరత్ విడుదల చేశారు. బీపీఈడీ నాలుగో సెమిస్టర్ ఫలితాలను వెల్లడించారు. ఫలితాల కోసం వర్సిటీ వెబ్సైటులో అందుబాటులో ఉంచామని పరీక్షల నియంత్రణాధికారి తెలిపారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.