ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) పరిధిలో 2020-21 విద్యా సంవత్సరానికి పదో తరగతి, ఇంటర్మీడియట్లలో ప్రవేశానికి డిసెంబరు 10వ తేదీ నుంచి వచ్చే జనవరి 15లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని సంచాలకులు కృష్ణారావు తెలిపారు. వివరాలకు www.telanganaopenschool.org వెబ్సైట్ను చూడాలన్నారు.
సార్వత్రిక విద్యాపీఠం ప్రవేశాలకు దరఖాస్తులు
Published Date : 10-12-2020 11:41:08
గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.