విజయవాడ సిటీ, న్యూస్టుడే : మైనార్టీ ఉపకార వేతనాల కోసం జనవరి 20లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖాధికారి ఎండీ రియాజ్ సుల్తాన్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా మైనార్టీ విద్యార్థులు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ వెబ్సైట్ లో ఆన్లైన్లో నమోదు చేసుకుని దరఖాస్తును విద్యాసంస్థలకు, సంబంధిత నోడల్ అధికారికి అందజేయాలని కోరారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.