విజయవాడ సిటీ, న్యూస్టుడే : మైనార్టీ ఉపకార వేతనాల కోసం జనవరి 20లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖాధికారి ఎండీ రియాజ్ సుల్తాన్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా మైనార్టీ విద్యార్థులు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ వెబ్సైట్ లో ఆన్లైన్లో నమోదు చేసుకుని దరఖాస్తును విద్యాసంస్థలకు, సంబంధిత నోడల్ అధికారికి అందజేయాలని కోరారు.
ఉపకార వేతనాల దరఖాస్తు గడువు 20
Published Date : 06-01-2021 12:50:53
గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.