• facebook
  • whatsapp
  • telegram

16 నుంచి తెలంగాణ పీసెట్‌ కౌన్సెలింగ్‌

ఈనాడు, హైదరాబాద్‌: బీపీఈడీ, యూజీడీ పీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు జ‌న‌వ‌రి 16 నుంచి మొదటి దశ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని తెలంగాణ పీసెట్‌ కన్వీనర్‌ పి.రమేశ్‌బాబు జ‌న‌వ‌రి 12న‌ ప్రకటించారు. ఆన్‌లైన్‌లో పేర్ల నమోదు, అర్హత ధ్రువీకరణ పత్రాల అప్‌లోడ్‌ జ‌న‌వ‌రి 16 నుంచి 22 లోగా పూర్తి చేయాలని విద్యార్థులకు ఆయన సూచించారు. అర్హుల జాబితాను జ‌న‌వ‌రి  24న ప్రకటిస్తామన్నారు.

Published Date : 13-01-2021 12:45:45

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం