• facebook
  • whatsapp
  • telegram

100లోపు విద్యార్థులుంటే మధ్యాహ్నం వరకు కళాశాలలు  

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో వందలోపు విద్యార్థులున్న జూనియర్‌ కళాశాలల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తరగతులు నిర్వహించాలని ఇంటరు విద్యామండలి కార్యదర్శి రామకృష్ణ ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు 101-500 మంది ఉంటే రెండు విడతలుగా తరగతులు కొనసాగించాలని, మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఒక బ్యాచ్, సాయంత్రం ఆరు గంటల వరకు మరో బ్యాచ్‌కు నిర్వహించాలని సూచించారు. 500 మంది కంటే ఎక్కువ ఉండే కళాశాలల్లో రెండు విడతలతోపాటు ఒక రోజు కొందరికి మరో రోజు మిగతావారికి తరగతులు నిర్వహించాలని వెల్లడించారు. విద్యార్థులు ఇంటివద్ద ఉండే సమయంలో ఆన్‌లైన్‌ తరగతులు కొనసాగించాలని ఆదేశించారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 18-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.