ఈనాడు, హైదరాబాద్: జాతీయ ప్రతిభాన్వేషణ మొదటి దశ పరీక్ష (నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్)ను ఫిబ్రవరి 21న నిర్వహిస్తామని ఎస్ఎస్సీ బోర్డు సంచాలకుడు సత్యనారాయణరెడ్డి తెలిపారు. విద్యార్థులు ఫిబ్రవరి 11 నుంచి వెబ్సైట్ www.bse.telangana.gov.in నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు.
ఫిబ్రవరి 21న రాష్ట్రస్థాయి ఎన్టీఎస్ఈ పరీక్ష
Updated Date : 11-02-2021 13:40:10
గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.