ఈనాడు, హైదరాబాద్: జాతీయ ప్రతిభాన్వేషణ మొదటి దశ పరీక్ష (నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్)ను ఫిబ్రవరి 21న నిర్వహిస్తామని ఎస్ఎస్సీ బోర్డు సంచాలకుడు సత్యనారాయణరెడ్డి తెలిపారు. విద్యార్థులు ఫిబ్రవరి 11 నుంచి వెబ్సైట్ www.bse.telangana.gov.in నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.