• facebook
  • whatsapp
  • telegram

ఫిబ్ర‌వ‌రి 21న రాష్ట్రస్థాయి ఎన్‌టీఎస్ఈ‌ ప‌రీక్ష‌

ఈనాడు, హైదరాబాద్‌: జాతీయ ప్రతిభాన్వేషణ మొదటి దశ పరీక్ష (నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌)ను ఫిబ్ర‌వ‌రి 21న నిర్వహిస్తామని ఎస్‌ఎస్‌సీ బోర్డు సంచాలకుడు సత్యనారాయణరెడ్డి తెలిపారు. విద్యార్థులు ఫిబ్ర‌వ‌రి 11 నుంచి వెబ్‌సైట్‌ ‌www.bse.telangana.gov.in నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు.

Updated Date : 11-02-2021 13:40:10

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం