• facebook
  • twitter
  • whatsapp
  • telegram

TS Inter Supply Exams: మే 24 నుంచి  ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

* రీకౌంటింగ్, రివాల్యుయేషన్ తేదీల వెల్లడి

ఈనాడు ప్రతిభ డెస్క్‌: తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మొదటి, రెండో సంవత్సరం ఫలితాలను బోర్డు అధికారులు రిలీజ్ చేశారు. అలాగే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యుల్‌ను కూడా బోర్డు వెల్లడించింది. ఏప్రిల్ 25 నుంచి మే 2వ తేదీ లోగా సప్లిమెంటరీ పరీక్షల ఫీజును చెల్లించ‌వ‌చ్చును. మే 24 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం ఫస్టియర్‌, మధ్యాహ్నం సెకండియర్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 25 నుంచి మే 2 వరకు రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ కోసం ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. బుధవారం (ఏప్రిల్‌ 24) సాయంత్రం 5 గంటల నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో మార్కు షీట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని బోర్డు అధికారులు తెలిపారు.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ కోచింగ్‌ లేదు... డెయిలీ టార్గెట్స్‌ పూర్తీచేశా!

‣ టెక్నికల్‌ గ్రాడ్యుయేట్లకు ఆర్మీ ఆహ్వానం!

‣ బొగ్గు గనుల్లో కొలువులు

‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!

‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..

Posted Date : 24-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌