సబ్జెక్టు ప్రాథమిక అంశాలపై అవగాహన తప్పనిసరి!
* ఈసెట్ 2014 రాష్ట్ర ప్రథమ ర్యాంకర్ అయ్యప్ప
ఒంగోలు నగరం, న్యూస్టుడే: ఏ పరీక్షలోనైనా విజయం సాధించాలంటే సబ్జెక్టు ప్రాథమిక అంశాలపై గట్టి అవగాహన ఉండాలని ఈసెట్ 2014 రాష్ట్ర ప్రథమ ర్యాంకర్ అయ్యప్ప అన్నారు. మే 2014లో ప్రకటించిన ఈసెట్ ఫలితాల్లో అయ్యప్ప రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంక్ సాధించారు.ఈ సందర్భంగా ఆయనను న్యూస్టుడే పలకరించింది.