ఆంధ్రప్రదేశ్లో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రూ.2.79 లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. పోతన పద్యంతో, రవీంద్రనాథ్ ఠాగూర్ వ్యాఖ్యలతో తన బడ్జెట్ ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ఈ సందర్భంగా బడ్జెట్ రూపకల్పనలో భాగస్వాములైన వారికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కరోనా సంక్షోభ సమయంలో ఆటుపోట్లను అధిగమించామని మంత్రి బుగ్గన అన్నారు. ఈ బడ్జెట్ సుస్థిర అభివృద్ధి, సుపరిపాలనపై దృష్టి సారించామన్నారు.
బడ్జెట్ కేటాయింపులు ఇలా..
‣ వ్యవసాయ రంగానికి రూ.11,589.48 కోట్లు
‣ సెకండరీ విద్యకు రూ.29,690.71 కోట్లు
‣ వైద్యారోగ్య శాఖకు రూ.15,882.34 కోట్లు
‣ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి రూ.15,873.83 కోట్లు
‣ రవాణా, ఆర్ అండ్ బీ రూ.9,118.71 కోట్లు
‣ విద్యుత్ శాఖకు రూ.6,546.21 కోట్లు
‣ ఎస్సీ కార్పొరేషన్ రూ.8,384.93 కోట్లు
‣ ఎస్టీ కార్పొరేషన్ రూ.2,428 కోట్లు
‣ బీసీ కార్పొరేషన్కు రూ.22,715 కోట్లు
‣ ఈబీసీ కార్పొరేషన్కు రూ.6,165 కోట్లు
‣ కాపు కార్పొరేషన్కు రూ.4,887 కోట్లు
‣ క్రిస్టియన్ కార్పొరేషన్ రూ.115.03 కోట్లు.
ఆంధ్రప్రదేశ్లో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రూ.2.79 లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. పోతన పద్యంతో, రవీంద్రనాథ్ ఠాగూర్ వ్యాఖ్యలతో తన బడ్జెట్ ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ఈ సందర్భంగా బడ్జెట్ రూపకల్పనలో భాగస్వాములైన వారికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కరోనా సంక్షోభ సమయంలో ఆటుపోట్లను అధిగమించామని మంత్రి బుగ్గన అన్నారు. ఈ బడ్జెట్ సుస్థిర అభివృద్ధి, సుపరిపాలనపై దృష్టి సారించామన్నారు.
బడ్జెట్ కేటాయింపులు ఇలా..
‣ వ్యవసాయ రంగానికి రూ.11,589.48 కోట్లు
‣ సెకండరీ విద్యకు రూ.29,690.71 కోట్లు
‣ వైద్యారోగ్య శాఖకు రూ.15,882.34 కోట్లు
‣ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి రూ.15,873.83 కోట్లు
‣ రవాణా, ఆర్ అండ్ బీ రూ.9,118.71 కోట్లు
‣ విద్యుత్ శాఖకు రూ.6,546.21 కోట్లు
‣ ఎస్సీ కార్పొరేషన్ రూ.8,384.93 కోట్లు
‣ ఎస్టీ కార్పొరేషన్ రూ.2,428 కోట్లు
‣ బీసీ కార్పొరేషన్కు రూ.22,715 కోట్లు
‣ ఈబీసీ కార్పొరేషన్కు రూ.6,165 కోట్లు
‣ కాపు కార్పొరేషన్కు రూ.4,887 కోట్లు
‣ క్రిస్టియన్ కార్పొరేషన్ రూ.115.03 కోట్లు.
ఆంధ్రప్రదేశ్లో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రూ.2.79 లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. పోతన పద్యంతో, రవీంద్రనాథ్ ఠాగూర్ వ్యాఖ్యలతో తన బడ్జెట్ ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ఈ సందర్భంగా బడ్జెట్ రూపకల్పనలో భాగస్వాములైన వారికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కరోనా సంక్షోభ సమయంలో ఆటుపోట్లను అధిగమించామని మంత్రి బుగ్గన అన్నారు. ఈ బడ్జెట్ సుస్థిర అభివృద్ధి, సుపరిపాలనపై దృష్టి సారించామన్నారు.
బడ్జెట్ కేటాయింపులు ఇలా..
‣ వ్యవసాయ రంగానికి రూ.11,589.48 కోట్లు
‣ సెకండరీ విద్యకు రూ.29,690.71 కోట్లు
‣ వైద్యారోగ్య శాఖకు రూ.15,882.34 కోట్లు
‣ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి రూ.15,873.83 కోట్లు
‣ రవాణా, ఆర్ అండ్ బీ రూ.9,118.71 కోట్లు
‣ విద్యుత్ శాఖకు రూ.6,546.21 కోట్లు
‣ ఎస్సీ కార్పొరేషన్ రూ.8,384.93 కోట్లు
‣ ఎస్టీ కార్పొరేషన్ రూ.2,428 కోట్లు
‣ బీసీ కార్పొరేషన్కు రూ.22,715 కోట్లు
‣ ఈబీసీ కార్పొరేషన్కు రూ.6,165 కోట్లు
‣ కాపు కార్పొరేషన్కు రూ.4,887 కోట్లు
‣ క్రిస్టియన్ కార్పొరేషన్ రూ.115.03 కోట్లు.