తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్ డిప్లొమా పూర్తి చేసి ఈసెట్ ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో బీటెక్, బీఫార్మసీ
సింగరేణిలో 272 ఉద్యోగాల భర్తీకి రెండు రోజులపాటు నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత పరీక్షలు ఆదివారం
ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నతతోపాటు ఉన్నత పాఠశాలలూ
పీజీ మెడికల్ కోర్సుల ప్రవేశాల మార్గనిర్దేశాల జీవోను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, కార్మికశాఖలు చేపట్టే నియామకాల్లో కులాల వారీగా కల్పించే రిజర్వేషన్లతోపాటు
విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులు.. సహ ఆచార్యుల పదవీవిరమణలు
నీట్ పీజీ పరీక్షలు రాసే విద్యార్థుల జీవితాలతో నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈ) ఆటలాడుతోంది.
ఈ విద్యా సంవత్సరం(2024-25) నుంచి విజయవాడ ప్రభుత్వ దంత వైద్య కళాశాలలోని బీడీఎస్, ఎండీఎస్ కోర్సుల సీట్లను
సీబీఎస్ఈ బడుల్లో హిందీ బోధన.. పబ్లిక్ పరీక్షలు ఉండవు! ఆంగ్ల మాధ్యమంలో పరీక్షలతో విద్యార్థులకు భారం
టీజీఎస్ఆర్టీసీ మహాలక్ష్మి పథకంలో శుక్రవారం వరకు మహిళా ప్రయాణికులకు 68.60 కోట్ల ఉచిత టికెట్లు జారీచేశామని,
దేశ వ్యాప్తంగా వివిధ తపాలా సర్కిళ్లలో 44,228 గ్రామీణ డాక్ సేవక్(GDS) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే.
నీట్-యూజీ 2024 ప్రశ్నపత్రం లీకేజీ, అవకతవకల వ్యవహారంపై దుమారం కొనసాగుతూనే ఉంది.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల పరీక్ష తేదీలను మార్చినట్లు..........
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రకటించనున్న ఉద్యోగ క్యాలెండర్లో పాఠశాల, కళాశాల విద్యాశాఖలో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులు చేరనున్నాయి.
త్వరలో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు.
తెలంగాణ చేనేత, జౌళిశాఖలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
President Droupadi Murmu presented 94 Distinguished Service Awards to the serving and retired personnel of the Armed forces and Indian Coast Guard.
నేర విచారణల నుంచి గవర్నర్లకు సంపూర్ణ రక్షణ కల్పించే రాజ్యాంగ అధికరణం 361ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.
నీట్ యూజీ 2024 పరీక్షలో అక్రమాలు (NEET Row) చోటుచేసుకోవడం తీవ్ర దుమారం రేపింది. ఈక్రమంలోనే గ్రేస్ మార్కులు పొందిన అభ్యర్థులకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇటీవల మళ్లీ పరీక్ష నిర్వహించారు.
తెలంగాణలో పాఠశాలల వేళలను మారుస్తూ విద్యాశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో నిరుడు ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో... గతంలో నిర్వహించిన రెండు ఉద్యోగ నోటిఫికేషన్ల రాతపరీక్షల్ని టీజీపీఎస్సీ
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ మనోజ్ సోనీ (UPSC chairman Manoj Soni) తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం.
రాజీవ్గాంధీ సివిల్స్ అభయహస్తం’ పథకాన్ని సీఎం రేవంత్రెడ్డి ప్రజాభవన్లో ప్రారంభించారు.
తగరపువలస ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కళాశాల
జవహర్ నవోదయ విద్యాలయంలో 2025 - 26 విద్యాసంవత్సరంలో ఆరోతరగతి ప్రవేశానికి దరఖాస్తులను
శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు.
తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయంలో ఒప్పంద ప్రాతిపదికన 17 మంది బోధన నిపుణుల నియామకాల కోసం జులై 19న మౌఖిక పరీక్షలు నిర్వహించారు.
శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలోని ఎంఫార్మసీ ప్రథమ, తృతీయ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు
నీట్-యూజీ పేపర్ లీకేజీ, పరీక్ష నిర్వహణలో అవకతవకలపై భారత సర్వోన్నత న్యాయస్థానం గురువారం విచారణ జరిపింది.
జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్ఏఎఫ్ఏయూ)లో ఈ విద్యాసంవత్సరం (2024-25) నుంచి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ సీట్ల భర్తీకి జులై 30న పీజీఈసెట్ తొలి విడత కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది.
‘బీటెక్లో చేరాలి. కంప్యూటర్ సైన్స్ తీసుకోవాలి. లేదంటే కృత్రిమ మేధ (ఏఐ), సైబర్ సెక్యూరిటీ కోర్సులు చదవాలి.
రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో ఈసారి రికార్డుస్థాయిలో తొలి విడత కౌన్సెలింగ్లోనే 95.60 శాతం సీట్లు భర్తీ అయ్యాయి.
ఆల్ ఇండియా సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన యూపీఎస్సీ సివిల్స్ ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు డిసెంబర్కు వాయిదా పడ్డాయి.
తెలంగాణ ఈఏపీసెట్ 2024 ఇంజినీరింగ్ తొలి విడత కౌన్సెలింగ్ సీట్లను కేటాయించారు
శ్రీలంక పర్యటన కోసం అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ భారత టీ20, వన్డే జట్లను
Suryakumar Yadav was named captain of the Indian T20 team for the three-match series against Sri Lanka starting 27th of this month
తెలంగాణలో త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.
తెలంగాణలో గ్రూప్-2, 3 పరీక్షల వాయిదాకు ప్రభుత్వం అంగీకరించినట్లు ఎంపీ మల్లు రవి తెలిపారు.
దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 44,228 గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్) ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే.
తెలంగాణలో గ్రూప్-2 పరీక్షల అంశంపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సచివాలయంలో అభ్యర్థులతో చర్చిస్తున్నారు.
వచ్చే మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను మరింత పటిష్ఠం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు.
ఇంజినీరింగ్ తొలి విడత కౌన్సెలింగ్ సీట్లను జులై 19న కేటాయించనున్నారు. జులై 16న సాయంత్రానికి 95,383 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. గడువు జులై 17న రాత్రి వరకు ఉండగా..
‘‘ఈ ఆర్థిక సంవత్సరాన్ని బలమైన త్రైమాసికంతో ప్రారంభించాం. వృద్ధి, నిర్వహణ మార్జిన్, పెద్ద ఒప్పందాలు, అత్యధిక నగదు..
కన్వీనర్ కోటా ఎంటెక్ ఫీజులను నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
సంక్షేమ గురుకులాల్లో వార్డెన్ పోస్టులకు జూన్ 24 నుంచి 29 వరకు నిర్వహించిన సీబీఆర్టీ పరీక్షల..........
ప్రస్తుతం కొనసాగుతున్న డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయడానికి హైకోర్టు నిరాకరించింది.
అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ద్వారా ప్రస్తుత విద్యా సంవత్సరం (2024-25)లో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్........
ఇంజినీరింగ్ తొలి విడత కౌన్సెలింగ్ సీట్లను జులై 19న కేటాయించనున్నారు. జులై 16న సాయంత్రానికి 95,383 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు.
నీట్-యూజీ 2024 ఫలితాలను నగరాలు, పరీక్ష కేంద్రాల వారీగా జులై 20న మధ్యాహ్నం 12 గంటల్లోపు విడుదల..........
ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డీఎస్సీ ఆన్లైన్ పరీక్షలు జులై 18న ప్రారంభమయ్యాయి.
డీఎస్సీ, గ్రూప్ 2 పరీక్షల మధ్య వారం వ్యవధి మాత్రమే ఉందని, ఈ నేపథ్యంలో అభ్యర్థుల కోరిక మేరకు గ్రూప్ 2 వాయిదాపై.........
ఆంధ్రప్రదేశ్లోని పలు విశ్వవిద్యాలయాలకు ఇన్ఛార్జ్ వీసీలను ప్రభుత్వం నియమించింది.
కేంద్ర ప్రభుత్వ శాఖలు/ విభాగాల్లో 3,712 ఖాళీల భర్తీకి నిర్వహించిన కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్-2024..............
పౌర సమాజ సంస్థలు, గ్రామ పంచాయతీల జోక్యంతో దేశంలో బాల్య వివాహాల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఎన్సీపీసీఆర్) ఇటీవల విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
Union Minister of Commerce and Industry Piyush Goyal held meetings with his counterparts at G7 Trade Ministers meet in Italy.
నీట్-యూజీ పేపర్ లీకేజీ, పరీక్ష నిర్వహణలో అవకతవకలపై విచారణ జరుపుతోన్న భారత సర్వోన్నత న్యాయస్థానం..
ప్రభుత్వం నిర్వహిస్తున్న డీఎస్సీ పరీక్షను నిలిపివేసేలా మధ్యంతర ఉత్తర్వులు.............
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ - యూజీ (NEET) పేపర్ లీకేజీ వ్యవహారంపై గురువారం సుప్రీంకోర్టు...........
వైద్య కళాశాలల్లో గత విద్యా సంవత్సర (2023-24) ఫీజుల విధానాన్నే ఈ విద్యా సంవత్సరం (2024-25) కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
రాష్ట్రంలోని ఎస్సీ గురుకుల సొసైటీలో జులై 18న జరగాల్సిన నాన్టీచింగ్ స్టాఫ్ కౌన్సెలింగ్ షెడ్యూలు వాయిదా పడింది.
రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ)లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
పోలీసుశాఖతోపాటు అటవీ గార్డులు, జైలు వార్డెన్ల ఉద్యోగాల్లో అగ్ని వీరులకు 10శాతం కోటా ఇవ్వనున్నట్లు హరియాణా.............
పది, పన్నెండో తరగతి పరీక్షలను ఏడాదికి రెండు సార్లు నిర్వహించాలని భావిస్తున్న కేంద్ర మాధ్యమిక విద్యామండలి (సీబీఏస్ఈ), వాటిని ఏ కాలావధుల్లో నిర్వహించాలన్న అంశంపై తర్జనభర్జనలు పడుతోంది.
దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి జులై 17న చివరి విడత అయిన అయిదో రౌండ్ సీట్లను కేటాయించడంతో జోసా కౌన్సెలింగ్ దాదాపు ముగిసింది.
ఇంజినీరింగ్ ప్రవేశాల మొదటి విడత కౌన్సెలింగ్లో 85.71% సీట్లు భర్తీ అయ్యాయి.
ఇంజినీరింగ్ కళాశాలలకు కనీస ఫీజును ప్రభుత్వం రూ.43 వేలకు పెంచింది. గత ప్రభుత్వంలో ఫీజులు తగ్గించడంపై యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి.
తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి.
ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు యాదాద్రి, భద్రాద్రి సబ్క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు తెలంగాణలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ చేయడానికి రేవంత్రెడ్డి ప్రభుత్వం
President Droupadi Murmu has appointed Justice N. Kotiswar Singh and R. Mahadevan as Judges of the Supreme Court.
ఏపీలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు తొలి విడత సీట్ల కేటాయింపు ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు.
సీబీఎస్ఈ పది, 12వ తరగతి బోర్డు పరీక్షలను ఏడాదికి రెండుసార్లు నిర్వహించేలా కేంద్ర విద్యాశాఖ కొంతకాలంగా ముమ్మర కసరత్తు చేస్తోంది. 2025-26 విద్యా సంవత్సరం నుంచే ఈ సరికొత్త విధానాన్ని అమలుచేసేలా వ్యూహరచన చేయాలని ఇప్పటికే సీబీఎస్ఈ (CBSE)ని కోరింది.
తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలోని పశువైద్యశాలల్లో జాతీయ పశువైద్యమండలి (వీసీఐ) తనిఖీల నేపథ్యంలో పాలకమండలి తాత్కాలిక నియామకాలను చేపట్టింది.
పాలిటెక్నిక్ కళాశాలల్లో రెండు విడతల్లో కలిపి 46% సీట్లు భర్తీ అయినట్లు సాంకేతిక విద్యాశాఖ సంచాలకురాలు నవ్య తెలిపారు.
రాష్ట్రంలో న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశానికి లాసెట్ కౌన్సెలింగ్ను ఆగస్టు మొదటి వారంలో నిర్వహించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి భావిస్తోంది.
రాష్ట్రంలో వివిధ విశ్వవిద్యాలయాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పీజీ కళాశాలల్లో ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన సీపీగెట్కు 88.3....
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 8 వైద్య కళాశాలలకు 872 పోస్టులు మంజూరు చేస్తూ ఆర్థికశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.
రాష్ట్రంలో కొత్తగా 2,640 అదనపు బీటెక్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి జులై 18వ నుంచి డీఎస్సీ ఆన్లైన్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 11,062 పోస్టుల భర్తీకి 2.79 లక్షల దరఖాస్తులు అందాయి.
దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలకు
రాష్ట్రంలోని విద్యాదీవెన, వసతిదీవెన స్థానంలో పాత విధానం అమలు చేస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
నీట్ యూజీ-2024 పరీక్ష పేపర్ లీక్, అవకతవకలకు సంబంధించిన దర్యాప్తులో సీబీఐ వేగం పెంచింది.
సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నట్లు నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ సంస్థ డైరెక్టర్ విమలారెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో మరో డీఎస్సీ నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.
డీఎస్సీ వాయిదా వేయాలని.. గ్రూప్-2 పోస్టులు పెంచాలని.. గ్రూప్-2 పరీక్షను డిసెంబరు వరకు వాయిదా...........
బీటెక్ అదనపు సీట్ల మంజూరుపై ఇన్నాళ్లూ నాన్చివేత ధోరణి ప్రదర్శించిన విద్యాశాఖ.. వాటికి అనుమతి ఇచ్చేందుకు సమాయత్తమైంది.
బాసర ఆర్జీయూకేటీలో మొదటి విడత ప్రవేశాల ప్రక్రియలో మిగిలిన 101 సీట్లతో పాటు గ్లోబల్ 105 సీట్లకు విద్యార్థులను ఎంపిక చేయనున్నారు.
రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి ఇంజినీరింగ్తోపాటు ఫార్మసీ, మేనేజ్మెంట్ తదితర ఉన్నత విద్యా కోర్సులకు కొత్త ఫీజులు అమల్లోకి రానున్నాయి.
ఉస్మానియా ఇంజినీరింగ్ కళాశాలలో ఇప్పటివరకు బీఈ బయోమెడికల్ ఇంజినీరింగ్లో 40 సీట్లుండగా ఈసారి...........
రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో కొత్తగా ఉద్యోగాలు పొందినవారికి పోస్టింగుల ప్రక్రియ మొదలైంది.
In Odisha, all the doors of the Ratna Bhandar, the treasure trove of the Lord Sri Jagannath temple in the holy town of Puri, were opened.
వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాస్ (స్పెయిన్) నిలబెట్టుకున్నాడు.
నిరుద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగించి పెద్దఎత్తున అరెస్టులు చేయడాన్ని సీపీఎం ఖండిస్తున్నట్లు.........
వెయ్యి మందికి పైగా అభ్యర్థులకు జులై 19న మరోసారి సీయూఈటీ - యూజీ పరీక్షను నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్ణయించింది.
నిరుద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగించి పెద్దఎత్తున అరెస్టులు చేయడాన్ని...........
జెన్కో ఆధ్వర్యంలో నిర్వహించిన అసిస్టెంట్ ఇంజినీర్స్, కెమిస్ట్ పరీక్షలో సిబ్బంది..........
డీఎస్సీ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్ కూడలి వద్ద నిరుద్యోగులు జులై 14 రాత్రి ఆందోళన చేపట్టారు.
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం త్వరలో మరో డీఎస్సీ నోటిఫికేషన్ జారీచేస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు.
టీచర్ చెప్పిన పాఠాలు అస్సలు అర్థం కావట్లేదు... ఏం చేయాలి? సైన్స్లో నేను కొంచెం వీక్... ఎలా గట్టెక్కాలి?
విజయనగరం మయూరి కూడలి, న్యూస్టుడే: విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో ఉన్న 13 డా.బి.ఆర్. అంబేడ్కర్ గురుకులం
మైనారిటీ గురుకులాల్లో బోధన, బోధనేతర సిబ్బంది బదిలీల నిమిత్తం ఆ శాఖ కార్యదర్శి ఈ నెల 6న జారీ చేసిన మార్గదర్శకాల.............
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం షార్ట్హ్యాండ్ పరీక్షలు జరగనున్నాయి.
కత్తిలాంటి ఐడియా బుర్రలోనే మురిగిపోకూడదు. కాగితం మీద పెట్టాలి. బిజినెస్ ప్లాన్ తయారు చేసుకోవాలి.
రాత పరీక్షకు ఒక్కరోజు ముందు పరీక్ష కేంద్రం మార్పు జరిగింది. రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో)లో అసిస్టెంట్................
రూ.20.75 లక్షల కోట్ల (250 బిలియన్ డాలర్ల) స్థాయికి చేరిన దేశీయ టెక్నాలజీ రంగం, దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది.
టీచర్ చెప్పిన పాఠాలు అస్సలు అర్థం కావట్లేదు... ఏం చేయాలి? సైన్స్లో నేను కొంచెం వీక్...
రాష్ట్రంలోని మూడు విశ్వ విద్యాలయాలకు, 13 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు మహర్దశ పట్టనుంది.
ఒక ఆలోచన ఏకకాలంలో రెండు ప్రయోజనాలను చేకూర్చింది. యువతులకు ఉపాధి చూపింది. ఊరిని పూర్తి అక్షరాస్యత గ్రామంగా
తల్లులను కూడా మోసం చేసిన చరిత్ర వైకాపాది అని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు
Nepal’s Prime Minister Pushpa Kamal Dahal, ‘Prachanda’ lost top executive post after failing to secure a vote of confidence in the parliament.
దేశంలో అత్యవసర పరిస్థితిని విధించిన జూన్ 25ను ఇకపై ఏటా ‘రాజ్యాంగ హత్యాదినం’ (సంవిధాన్ హత్యాదివస్)గా జరుపుకోవాలని కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది.
ఇంజినీరింగ్ కళాశాలలకు సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన ‘నాణ్యమైన ఇంజినీరింగ్ విద్య’ కార్యక్రమంలో సీఎం ముఖ్యఅతిథిగా పాల్గొని
కొండల్లో ఎక్కడో విసిరేసినట్టుండే గిరిజన గ్రామం. కరెంట్ మాట అటుంచితే... ఆ ఊరికి బస్సులూ తక్కువే.
పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకోవడానికి ఉస్మానియా యూనివర్సిటీ ‘వన్ టైం ఛాన్స్’కు అవకాశం కల్పించింది.
అమెరికా వ్యాప్తంగా నివసిస్తున్న తెలుగువారి పిల్లలకు మాతృభాషను నేర్పించడానికి ఏపీ ప్రభుత్వం, తానా సంయుక్తంగా ‘తానా-పాఠశాల’ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సమన్వయకర్త భానుప్రకాశ్ మాగులూరి తెలిపారు.
దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో వేల సంఖ్యలో గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్) ఖాళీల భర్తీకి ప్రకటన జారీకి రంగం సిద్ధమైంది. ఈ ఏడాదికి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడాల్సి ఉండగా..
పాలిసెట్ చివరి విడత కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత 8,748 సీట్లు ఖాళీగా ఉన్నాయి. చివరి విడత సీట్లను సాంకేతిక విద్యాశాఖ అధికారులు శుక్రవారం కేటాయించారు.
ఒకే రోజు రెండు సబ్జెక్టుల పోస్టులకు సంబంధించిన డీఎస్సీ పరీక్షలు ఉంటే...
కోచింగ్ సెంటర్లు కాసుల కార్ఖానాలుగా మారాయి! అరకొర శిక్షణనిచ్చి డబ్బుల అంతస్తులు పోగేసుకుంటున్నాయి
దేశంలోని ఐఐటీలు, ఇతర సంస్థల్లో ఎంటెక్లో ప్రవేశానికి నిర్వహించే ‘గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్(గేట్)-2025’ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో జరగనున్నాయి.
ఇంజినీరింగ్ తొలి విడత కౌన్సెలింగ్కు మొత్తం 99,170 మంది ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాట్బుక్ చేసుకున్నారు. ఆ ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది.
‘తల్లికి వందనం’ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేదని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు.
ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్లో కోర్సులు, కళాశాలల ఎంపికకు శుక్రవారం (జులై 12) రాత్రి వరకు 1.23 లక్షల మంది వెబ్ఐచ్ఛికాలు నమోదు
An Indian Air Force (IAF) contingent landed at Royal Australian Air Force Base Darwin,
సుప్రీంకోర్టు చరిత్రలో కొత్త అధ్యాయం నమోదవుతోంది. తొలిసారి మణిపుర్కు చెందిన
రాష్ట్రంలో ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులు ‘అమ్మకు వందనం’, ‘స్టూడెంట్ కిట్’ ప్రయోజనాలు పొందడానికి ఆధార్ కలిగి ఉండాలని,.........
నీట్ (యూజీ) పరీక్షలో అవకతవకలకు ఆధారాల్లేవని, పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని.............
సైన్యంలో పనిచేసిన మాజీ అగ్నివీర్లకు కేంద్ర పారమిలిటరీ బలగాల్లో రిజర్వేషన్లు కల్పించనున్నట్లు సీఐఎస్ఎఫ్.........
ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ప్రాంగణాల్లో ప్రవేశాలకు..............
రాష్ట్రంలోని ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు ఫీజులను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
దేశవ్యాప్తంగా సీఏ చివరి పరీక్షలు (గ్రూపు-1, 2) రాసిన 1,16,072 మందిలో 20,446 మంది ఉత్తీర్ణులయ్యారు.
రాష్ట్రంలో రెండున్నరేళ్లు దాటిన చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లోని ప్రీప్రైమరీ (పూర్వ ప్రాథమిక) పాఠశాలల్లో చేర్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూల్ను ప్రభుత్వం పొడిగించింది.
నీట్ (యూజీ) పరీక్షలో అవకతవకలకు ఆధారాల్లేవని, పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం..........
తెలంగాణ డీఎస్సీ 2024 హాల్టికెట్లు విడదలయ్యాయి.
నీట్-యూజీ (2024) పరీక్షలో అక్రమాల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పేపర్ లీకేజీలో కీలక సూత్రధారిగా భావిస్తోన్న
ఐసీఏఐ సీఏ ఫైనల్, ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు 2024 విడుదలయ్యాయి.
తెలంగాణ డీఎస్సీ 2024 హాల్టికెట్లు మరికాసేపట్లో వెబ్సైట్లో అందుబాటులో రానున్నాయి.
నీట్ యూజీ ప్రశ్నపత్రం అంశంపై గురువారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్లలో.............
థాపర్ స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఏఐ అండ్ డేటా సైన్స్ (టీఎస్ఏఏఐ)ను ఏర్పాటు చేసేందుకు.........
డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని యువతకు ఎలక్ట్రిక్ వాహనాల.........
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద బీటెక్ సీట్లు పొందాలనుకునే...........
రాష్ట్రవ్యాప్తంగా జులై 10న నిర్వహించిన డీఈఈసెట్ ఆన్లైన్ పరీక్షలకు 85.96 శాతం మంది విద్యార్థులు............
ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు వ్యవసాయ పాలిటెక్నిక్............
బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్ల కోసం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు.............
రాష్ట్రంలో గ్రూప్-2, 3 పరీక్షలను రీషెడ్యూలు చేసినట్లు సోషల్మీడియా, వివిధ వాట్సప్ గ్రూపుల్లో వస్తున్న వార్తలు అవాస్తవమ.........
బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థుల ప్రవేశాల కోసం మూడు రోజులుగా జరుగుతున్న కౌన్సెలింగ్ జులై 10తో ముగిసింది.
ఉన్నత చదువులు చదివినా.. సరైన నైపుణ్యాలు లేకుండా ఉద్యోగాలు సాధించడం చాలా కష్టం.
నీట్ (యూజీ)లో మాల్ ప్రాక్టీస్ జరిగిందనడానికిగానీ, కొన్ని కేంద్రాల్లో విద్యార్థులు లబ్ధి..........
రాష్ట్రంలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా ప్రాథమిక విద్య అస్తవ్యస్తంగా మారిందని..
పాఠశాల స్థాయిలో ఐచ్ఛిక భాషను బోధనా మాధ్యమంగా తీసుకోవచ్చని సీబీఎస్ఈ చెప్పడం హర్షణీయమని...........
బీసీ స్టడీ సర్కిళ్లలో ఉచిత కోచింగ్కుగానూ ఆర్థికంగా వెనుకబడినవర్గాల వారికి 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు..........
విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్న విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు టోఫెల్ పరీక్షను రెండు గంటల్లోపే నిర్వహించాలని నిర్ణయించినట్లు...........
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2, 3 పరీక్షలను రీషెడ్యూలు చేసినట్లు సోషల్మీడియా, వివిధ వాట్సప్ గ్రూపుల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది.
కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్/ రైఫిల్మ్యాన్ (జీడీ) నియామక రాత పరీక్ష (CBT) ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) విడుదల చేసింది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ల మధ్య మాస్కోలో జరిగిన శిఖరాగ్ర సమావేశం రెండు దేశాల బంధంలో ‘నవ’ శకానికి నాంది పలికింది. 9 కీలక రంగాల్లో సహకారానికి సరిహద్దుల్లేని ఒప్పందానికి బాటలు పరిచింది.
President Droupadi Murmu has urged National Institute of Science Education and Research (NISER) students to use their education and knowledge for mankind and the nation.
ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ ఈసెట్)-2024 సీట్ అలాట్మెంట్ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి(ఏపీఎస్సీహెచ్ఈ) విడుదల చేసింది.
ఈ ఏడాది విడుదలైన నీట్ యూజీ 2024 ఫలితాల్లో అసాధారణమైన వ్యత్యాసం ఏమీ లేదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది.
ఎస్ఎస్సీ - మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎగ్జామ్ (ఎంటీఎస్ఈ) స్టడీ మెటీరియల్ - 2024
గ్రూప్-4లో ప్రతిభ కనబరిచిన.. వినికిడి లోపం ఉన్న అభ్యర్థులు..జులై 11 నుంచి సెప్టెంబరు 4 వరకు హైదరాబాద్...........
రాష్ట్రంలో ఎనిమిది కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు అనుమతులను నిరాకరించడంతో...
సంప్రదాయ కోర్సులకు కాలం చెల్లింది.. బీటెక్లో కొత్త కోర్సుల హవా కొనసాగుతోంది.
గ్రూప్-1 మెయిన్స్కు ఎంపికైన అభ్యర్థులకు 75 రోజులు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రం డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డి జులై 9న తెలిపారు.
వసతి గృహ విద్యార్థులను సొంత బిడ్డల్లాగా చూసుకోవాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత అధికారులకు సూచించారు.
రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు తుది విడత కౌన్సెలింగ్ జులై 11 నుంచి ప్రారంభం కానున్నట్లు...........
రాష్ట్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు 2023 బ్యాచ్ సీనియర్ రెసిడెంట్లకు అనుమతి............
గ్రూప్-4లో ప్రతిభ కనబరిచిన.. వినికిడి లోపం ఉన్న అభ్యర్థులు..జులై 11 నుంచి సెప్టెంబరు 4 వరకు హైదరాబాద్ కోఠిలోని ఈఎన్టీ ఆసుపత్రిలో మెడికల్ బోర్డు ఎదుట............
ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన డీఎస్సీని వాయిదా...........
తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా పాలమూరు జిల్లా నిర్లక్ష్యానికి గురైందని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అన్నారు.
The Supreme Court directed the Centre to frame a model policy on menstrual leave for women employees by holding consultations with states and other stakeholders.
ప్రాంతీయ శాంతి, సుస్థిరతలకు మద్దతుగా నిలుస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు.
విద్యాహక్కు చట్టం అమలుపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు ఇవ్వాలని..........
ఏపీలో బీటెక్ ఇంజినీరింగ్ కోర్సు ప్రవేశాలకు కళాశాలలు సమాయత్తమవుతున్నాయి.
రాష్ట్రంలో ఈ విద్యాసంవత్సరం (2024-25) కోస్గిలో ఏర్పాటు చేసిన తొలి ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో............
మహబూబ్నగర్లోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ కేంద్రం (ఐటీఐ)లో మొత్తం 11 ట్రేడ్లు ఉన్నాయి.
పలు కారణాలతో శిక్షణకు హాజరుకాని కానిస్టేబుల్ అభ్యర్థులకు జులై 22 నుంచి మరోమారు............
ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ప్రాంగణంలోనే నైపుణ్య వర్సిటీని ఏర్పాటు చేస్తే బాగుంటుంది....
దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన నీట్-యూజీ(2024) పరీక్ష అక్రమాల వ్యవహారంపై సుప్రీంకోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది.
రాష్ట్రంలోని సాంకేతిక విశ్వవిద్యాలయం జేఎన్టీయూ...
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలను హేతుబద్ధీకరించాల్సిన అవసరముందని కేంద్ర విద్యాశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
తెలుగులో చాట్ జీపీటీ తయారీకి అవసరమైన తెలుగు భాష డేటా సెట్స్ సమీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం, స్వేచ్ఛ సంస్థలు సంయుక్తంగా...........
పాఠశాల విద్యార్థులకు ఈ నెలాఖరుకు రెండో భాగం (పార్ట్ 2) పాఠ్య పుస్తకాలు అందజేస్తామని విద్యాశాఖ జులై 8న తెలిపింది.
రాష్ట్ర వ్యాప్తంగా 232 ఇంజినీరింగ్ కళాశాలలకు అనుమతులిస్తూ ప్రభుత్వం జులై 8న ఉత్తర్వులు జారీ చేసింది.
డీఎస్సీ హాల్టికెట్లు ఈనెల 11వ తేదీ సాయంత్రం నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని, వాటిని అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవాలని పాఠశాల,.............
ప్రభుత్వ వైద్య విభాగాల్లో 200 ల్యాబ్ టెక్నీషియన్-II పోస్టులకు (ఉద్యోగ ప్రకటన 67/2017) ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను....
తెలంగాణలో డీఎస్సీ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని
జూనియర్ లెక్చరర్స్ పరీక్ష ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల
The Food Safety and Standards Authority of India (FSSAI) has approved a proposal to display nutritional information
ఫ్రాన్స్లో జాతీయ అసెంబ్లీ పార్లమెంటు కి జరుగుతున్న ఎన్నికలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
రాష్ట్రంలో 16,347 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ (Mega DSC)కి సిద్ధమైన ఏపీ సర్కార్ మరోసారి టెట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఎస్ఎస్సీ - కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ (సీజీఎల్ఈ) స్టడీ మెటీరియల్ - 2024
వివాదాస్పదంగా మారిన వైద్య ప్రవేశ పరీక్ష నీట్ - యూజీ 2024పై జులై 8 నుంచి సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం కానుంది.
తెలంగాణలో తొలి విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్లో ఈసారి బీటెక్ సీట్లు తగ్గాయి.
బాసర ఆర్జీయూకేటీలో పీయూసీ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి ఎంపికైన విద్యార్థులకు...............
ఫార్మా విశ్వవిద్యాలయం ఏర్పాటు అంశాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తానని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్రెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో మొదటి ఏడాది ప్రవేశాలకు .........
రాష్ట్రంలో 210 బీటెక్, రెండు ఆర్కిటెక్చర్ ఇంజినీరింగ్ కళాశాలలకు 2024-25 సంవత్సరానికి ఫీజులు.........
సికింద్రాబాద్ పాలిటెక్నిక్ మహిళా కళాశాలలోని కౌన్సెలింగ్ కేంద్రంలో సిబ్బందితో మాట్లాడుతున్న శ్రీదేవసేన.........
తెలంగాణ రాష్ట్రంలో 563 గ్రూప్-1 సర్వీసుల పోస్టులకు నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు (సీయూఈటీ) యూజీ 2024 ప్రాథమిక కీ విడుదలైంది.
టీజీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి.
డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్-తెలంగాణ(దోస్త్) మూడో విడతలో 73,662 మంది విద్యార్థులకు సీట్లు దక్కాయి. వారిలో 9,630 మంది గత రెండు విడతల్లో సీట్లు పొందినవారే.
పాలిసెట్ చివరి విడత కౌన్సెలింగ్ జులై 7 నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 7 నుంచి 8వ తేదీ వరకు ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవచ్చు.
డిగ్రీలో ప్రవేశాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దోస్త్ ప్రక్రియలో భాగంగా మూడు దశల్లో గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలను ఎంచుకొని, ఆన్లైన్ సెల్ఫ్
కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో మేలో నిర్వహించిన డిగ్రీ ఆరో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను శనివారం విడుదల చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ఇక నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ప్రతి సంవత్సరం రెండుసార్లు నిర్వహించనున్నారు.
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన లేబర్ పార్టీ అధ్యక్షుడు కీర్ స్టార్మర్ (61) దేశ కొత్త ప్రధానిగా నియమితులయ్యారు.
In the United Kingdom, Buckingham Palace announced that King Charles has invited Labour leader Keir Starmer to form a new government.
ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు కొందరు బదిలీపై వెళ్లిపోతుంటే విద్యార్థులు భావోద్వేగానికి గురవుతారు.
నీట్ యూజీ కౌన్సెలింగ్ వాయిదా పడింది. తదుపరి ప్రకటన వచ్చే వరకు కౌన్సెలింగ్ను వాయిదా వేసినట్లు అధికారిక వర్గాలు ప్రకటించాయి.
కాకతీయ విశ్వ విద్యాలయంలో పీహెచ్డీ సీట్ల ప్రవేశాలపై ఆశలు నెలకొంటున్నాయి. 2022లో చేపట్టిన ప్రవేశ ప్రక్రియలో కేటగిరీ-1 సీట్లను కేటగిరీ-2లోకి మార్పు చేసిన తరవాత వివిధ విభాగాల్లో 80 సీట్లు మిగిలి ఉన్నట్లు వర్సిటీ అధికారులు గుర్తించారు.
రాష్ట్రంలో 210 హైస్కూల్ ప్లస్ల్లో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు స్కూల్ అసిస్టెంట్ల (ఎస్ఏ)ను కేటాయించాలని జిల్లా విద్యాధికారులను పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది.
ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అవసరమైన కళాశాలల ఫీజుల నిర్ణయం, విశ్వవిద్యాలయాల అనుబంధ గుర్తింపులో జాప్యం జరుగుతోంది.
ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు క్యాంపస్లలో ఆరేళ్ల సమీకృత బీటెక్ ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశాలకు ...
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, తప్పకుండా నిరుద్యోగులకు మేలు జరిగే నిర్ణయాలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు.
మీరు మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్ బ్రాంచీల్లో ఇంజినీరింగ్, డిప్లొమాలో చేరాలనుకుంటున్నారా?..
నీట్-పీజీ ప్రవేశ పరీక్షను ఆగస్టు 11న రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నట్లు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్) జులై 5న ప్రకటించింది.
నీట్-యూజీ పరీక్షను రద్దు చేయడం వల్ల నిజాయతీ కలిగిన లక్షల మంది అభ్యర్థులు నష్టపోతారని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు రుజువులు లేనప్పుడు ఆ చర్య చేపట్టడం హేతుబద్ధం కాదని స్పష్టం చేసింది.
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలోని పాలిటెక్నిక్లు, వర్సిటీ గుర్తింపు పొందిన
విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసిన విద్యార్థులు భారత్లో సేవలందించేందుకు అవసరమయ్యే ‘ఎఫ్ఎంజీఈ
The Executive President of Jharkhand Mukti Morcha (JMM) Hemant Soren took oath as the new Chief Minister of Jharkhand.
ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేత హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా మూడోసారి
దేశంలో వైద్యవిద్య పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరేందుకు నీట్-పీజీ 2024 (NEET PG 2024) పరీక్ష తేదీ ఖరారైంది.
ఉద్యోగార్థులకు రైల్వే శాఖ తీపి కబురు చెప్పింది. వివిధ రైల్వే జోన్లలో అసిస్టెంట్ లోకో పైలట్ కొలువులకు గత జనవరిలో ఆర్ఆర్బీ ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జులై 4న అధికారులతో జరిపిన సమావేశంలో కొత్త సిలబస్ విధానం మేరకు స్కూలు పాఠ్యపుస్తకాల రూపకల్పనపై సమీక్షించారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో జూనియర్ అసోసియేట్(క్లర్క్) నియామక ప్రక్రియకు సంబంధించి
నీట్-యూజీ 2024 పరీక్షలో అవకతవకలు, పేపర్ లీకేజీల వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు త్వరలోనే విచారణ చేపట్టనుంది
తెలంగాణ రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశానికి జులై 4వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలైంది.
Sudha Murty pressed for a government-sponsored vaccination programme to combat cervical
టీమ్ఇండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య.. అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ టీ20
టీజీఎస్ఆర్టీసీలో 3,035 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతివ్వడంతో ఈ కొలువుల భర్తీ ప్రక్రియపై సంస్థ దృష్టి సారించింది.
వరంగల్లోని జాతీయ సాంకేతిక సంస్థ (నిట్)లో నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో బీటెక్ (ఈసీఈ) విద్యార్థి............
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో బీటెక్లో ప్రవేశించేందుకు ఎప్సెట్ తొలి విడత కౌన్సెలింగ్..............
ఏపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో బీకాం జనరల్ కోర్సును కళాశాల విద్యాశాఖ మూసివేసింది.
ఆంధ్రప్రదేశ్లో జులై 28వ తేదీన జరగాల్సిన గ్రూప్-2 ప్రధాన పరీక్ష (Mains) వాయిదా వేసినట్లు ఏపీపీఎస్సీ (APPSC) ప్రకటించింది.
Hungary has taken over the rotating presidency of the Council of the European Union
ఇంగ్లిష్ ఛానల్ను ఈదిన మొదటి భారతీయ మాతృమూర్తిగా మహారాష్ట్రలోని నాసిక్కు
ఏపీలో మెగా డీఎస్సీకి సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు సమయం ఇవ్వాలని వినతులు రావడంతో
తెలంగాణ రాష్ట్రంలోని రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) ట్రిపుల్ ఐటీ క్యాంపస్(బాసర)లో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల జాబితా విడుదలైంది.
ఏపీలో టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ కంటే ముందుగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొల్పిన ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో బీ కేటగిరీ (సెల్ఫ్ఫైనాన్స్ సీట్లు 35 శాతం), సీ కేటగిరీ (ఎన్ఆర్ఐ సీట్లు 15 శాతం) కింద 50 శాతం సీట్లను భర్తీ చేసుకునేందుకు వీలుగా
పోటీ పరీక్షల్లో ప్రశ్నా పత్రాల లీకేజీల విషయాన్ని అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
నీట్ యూజీ-2024 (NEET UG 2024) పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా వివాదం నెలకొన్న వేళ
తెలంగాణ ట్రిపుల్ ఐటీ (ఆర్జీయూకేటీ) బాసర కళాశాలలో ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రవేశాలకు
తెలంగాణలో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ శుభవార్త చెప్పింది. టీజీ ఆర్టీసీలో త్వరలో ఉద్యోగాలను.......
రాష్ట్రంలో నిరంతర ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను ఆగస్టు 5 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.
రాష్ట్రంలో మెగా డీఎస్సీ నిర్వహించనున్న నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష
The High Commission of India in Dhaka launched a tree plantation campaign ‘One tree4Mother’ in Bangladesh.
వైద్య, విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ 2024 పరీక్షలో అక్రమాలు (NEET Row) చోటుచేసుకోవడం తీవ్ర దుమారం రేపుతోంది.
నీట్ యూజీ -2024 అభ్యర్థుల ర్యాంకులను ఎన్టీఏ సవరించింది. ఈ మేరకు కొత్త ర్యాంకు కార్డులను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది
డీఎస్సీకి సన్నద్ధమవుతున్న మైదాన, ఏజెన్సీ గిరిజన ప్రాంత ఎస్టీ అభ్యర్థులకు ప్రత్యేకంగా ఉచిత కోచింగ్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని గిరిజన విద్యార్థి సమాఖ్య (టీఎస్ఎఫ్) జాతీయ అధ్యక్షుడు అక్కులప్ప నాయక్ కోరారు.
స్థానిక ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈఏపీ సెట్ - 2024 (ఎంపీసీ స్ట్రీమ్) కౌన్సెలింగ్ జులై 4వ తేదీ నుంచి ఆన్లైన్ ద్వారా నిర్వహించనున్నారు.
గాజువాక ప్రభుత్వ స్టీల్సిటీ ఐటీఐలో ప్రవేశాలకు సంబంధించి రెండో దఫా కౌనెల్సింగ్కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీఐ ప్రిన్సిపల్ కె.ఎస్.శ్రీనివాసరావు జూన్ 30న ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ గిరిజన స్టడీసర్కిల్ ఆధ్వర్యంలో సివిల్ సర్వీసెస్ - 2025 ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు గడువు జులై 7 వరకు పొడిగించినట్లు గిరిజన సంక్షేమ శాఖ తెలిపింది.
ప్రభుత్వ పాఠశాలల్లోని ఒకటో తరగతి నుంచి పదోతరగతి వరకు పూర్తిస్థాయి డిజిటల్ పాఠాలు జులై 1 నుంచి ప్రసారం చేయనున్నట్లు టీ-శాట్ నెట్వర్క్ ఒక ప్రకటనలో తెలిపింది.
నీట్ యూజీ -2024 అభ్యర్థుల ర్యాంకులను ఎన్టీఏ సవరించింది. ఈ మేరకు కొత్త ర్యాంకు కార్డులను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది.
రాష్ట్రంలో మెగా డీఎస్సీ నిర్వహించనున్న నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు ప్రభుత్వం జులై 1న నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET 2024) కొత్త నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్ధమైంది
తెలంగాణలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి 2024-25
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్)...
India ended their 11-year wait for a global trophy when Rohit Sharma led Team India clinched the ICC
భారత్ మళ్లీ విశ్వవిజేతగా నిలిచింది. 2007లో టీ20 ప్రపంచకప్ మొదలైనపుడు ఆ టైటిల్ను సొంతం చేసుకున్న
స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) ఆధ్వర్యంలో భర్తీ చేసే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఉద్యోగాలకు నిర్వహించే పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని
రాష్ట్రంలో వైద్య విద్య సీట్ల భర్తీ విధానంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర పునర్విభజన చట్టం-2014 ప్రకారం..
పదో తరగతి అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షల షార్ట్ మెమోలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు దేవానందరెడ్డి తెలిపారు.
పశుసంవర్ధక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ క్లాస్ ఏ, బీ పోస్టులకు జులై 4 నుంచి 8 వరకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఉంటుందని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ ఒక ప్రకటనలో
విజయవాడ ఫిట్జి కళాశాల విద్యార్థి కోడూరు తేజేశ్వర్ జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 8వ ర్యాంకు సాధించినందుకు కళాశాల యాజమాన్యం
రాష్ట్రంలోని అన్ని రకాల కళాశాలల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో చేరేందుకు గడువును జులై 31వ తేదీ వరకు పొడిగించారు.
రాష్ట్రంలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉమ్మడి పరీక్షల నిర్వహణను హైకోర్టు తప్పుపట్టింది.
ఇంజినీరింగ్లో బీ కేటగిరి (యాజమాన్య కోటా) సీట్లను నిబంధనల ప్రకారం భర్తీ చేసుకోవాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం సూచించారు. జేఎన్టీయూహెచ్లో
ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్కు కన్వీనర్ నవ్య శనివారం నోటిఫికేషన్ విడుదల చేశారు.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) తాజాగా కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్(సీజీఎల్) పరీక్ష-2024కు సంబంధించిన ప్రకటన విడుదల చేసింది.
US Presidential candidates, Joe Biden of the Democratic Party and former President Donald Trump of the Republicans had their first showdown of the televised debate in Atlanta.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పరం తీవ్ర విమర్శలు గుప్పించుకున్నారు. నువ్వు అబద్ధాలకోరువంటే..
తెలంగాణలోని ఎస్సీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు మరోసారి అవకాశం కల్పిస్తున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు.
దేశ వ్యాప్తంగా 650 జవహర్ నవోదయ విద్యాలయా(జేఎన్వీ)ల్లో 2024-25 విద్యా సంవత్సరం
ఆన్లైన్ ద్వారా ప్రభుత్వ, ప్రైవేటుకు చెందిన వందలాది సేవలందిస్తున్న మీ సేవ కేంద్రాలను
కాకతీయ విశ్వవిద్యాలయం పీజీ నాలుగో సెమిస్టర్ పరీక్ష సవరించిన షెడ్యూల్ను జూన్ 28న పరీక్షల
ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో ఈ ఏడాది ప్రవేశాలకు సంబంధించి రెండో విడత కౌన్సెలింగ్కు దరఖాస్తులు
భీమిలి డైట్లోని డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఎల్ఈడీ)లో ఈ విద్యా సంవత్సరంలో
ట్రిపుల్ ఐటీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి విద్యార్థుల దరఖాస్తులను జులై ఒకటి నుంచి పరిశీలిస్తామని
విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు.
నీట్ యూజీ (NEET), యూజీసీ నెట్ (NET) పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకేజీలపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ ఆన్లైన్ పరీక్షలను జులై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ల పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టారు. ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ, వైద్యవిద్య డైరెక్టరేట్లో ...
ఇటీవల కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన యూజీసీ నెట్ 2024 (UGC NET 2024) పరీక్షకు సంబంధించి కొత్త తేదీలను జాతీయ పరీక్షల సంస్థ (NTA) ప్రకటించింది.
తెలంగాణ రావాణా శాఖలోని అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఎంపికైన అభ్యర్థులకు జులై 1 నుంచి 8వ తేదీ
President Droupadi Murmu Addresses Joint Session of both Houses of Parliament. President
దేశ ప్రజలు మన ప్రజాస్వామ్యంపై, ఎన్నికల వ్యవస్థపై సంపూర్ణ విశ్వాసాన్ని అన్నివేళలా వ్యక్తం చేశారని, దీనిని పరిరక్షించుకుని
దేశ వ్యాప్తంగా వైద్య సీట్ల భర్తీ కోసం నిర్వహించే నీట్యూజీ-2024 (NEET UG-2024) పరీక్ష నిర్వహణపై దేశవ్యాప్తంగా గందరగోళం నెలకొంది. పరీక్షకు ముందే పేపర్ లీకేజీ జరిగినట్లు ఆరోపణలున్న నేపథ్యంలో..
Senior BJP MP Om Birla was re-elected as the Speaker of the 18th Lok Sabha. He was elected
నూతన లోక్సభ స్పీకర్ ఎన్నిక కేవలం 12 నిమిషాల్లో పూర్తయింది. రాజస్థాన్లోని కోటా స్థానం నుంచి భాజపా తరఫున గెలిచిన ఓం బిర్లా మరోసారి స్పీకర్ అయ్యారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) జూనియర్ అసోసియేట్(క్లర్క్) తుది ఫలితాలు విడుదలయ్యాయి
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న డీఎస్సీ పరీక్షలకు విద్యాశాఖ సబ్జెక్టులవారీగా పూర్తిస్థాయి షెడ్యూలును విడుదల చేయకపోవడంతో ఆశావహులు ఆందోళన చెందుతున్నారు.
రాష్ట్రంలో ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ విద్యార్థుల నుంచి నాలుగున్నర సంవత్సరాలకు మాత్రమే ఫీజు వసూలు చేయాలని రాష్ట్ర అడ్మిషన్లు, రుసుముల నియంత్రణ...
పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాల్లో 62.21 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో టీజీపీఎస్సీ వేగం పెంచింది. ఇప్పటికే పలు నోటిఫికేషన్ల తుది ఫలితాలను వెల్లడించింది.
సంచలన విజయంతో టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది రషీద్ బృందం.
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో 58.4% మంది ఉత్తీర్ణత సాధించారు. ఫిబ్రవరి-మార్చి నెలల్లో నిర్వహించిన టెట్కు 2,35,907 మంది హాజరుకాగా.. అందులో 1,37,903 మంది అర్హత సాధించారు.
ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలు పొందడానికి దరఖాస్తు చేసుకోవాలని హనుమకొండ డైట్ కళాశాల ప్రిన్సిపల్ కె.నారాయణరెడ్డి జూన్ 25న తెలిపారు
ఎంబీబీఎస్లో ‘సి’ కేటగిరీ సీట్లను తామే భర్తీ చేస్తామని జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) స్పష్టం చేసింది. ఈ మేరకు ఇటీవల జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వాలకు వెల్లడించింది.
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద బీటెక్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే ఎప్సెట్ కౌన్సెలింగ్ వారం రోజులపాటు వాయిదా పడింది.
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను జూన్ 26న సాయంత్రం 5 గంటలకు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యాలయంలో విడుదల చేయనున్నారు.
సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) జులై 2024 సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ)
ఏపీ టెట్ ఫలితాల్లో క్వాలిఫై అయిన వారికి రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు.
‘‘ప్రపంచ వ్యాప్తంగా నర్సింగ్ విద్యార్థులకున్న ఉపాధి అవకాశాల కంటే జపాన్లో మరింత మెరుగైన అవకాశాలున్నాయి..
ఓవైపు ‘నీట్ యూజీ-2024 ప్రవేశ పరీక్షపై గందరగోళం నెలకొన్న వేళ..
రాష్ట్రంలో డిగ్రీ, ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్లో జాప్యం కొనసాగుతోంది. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ తన పదవికి రాజీనామా చేయడంతో ఈ ప్రక్రియపై సందిగ్ధత నెలకొంది.
ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈసెట్ కౌన్సెలింగ్ జూన్ 26 నుంచి ప్రారంభించనున్నట్లు సాంకేతిక విద్యా శాఖ ప్రకటించింది.
నీట్, నెట్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కీలక చర్యలకు ఉపక్రమించింది.
పోటీ పరీక్షల్లో తమ రాష్ట్ర వాసుల్లో కొందరికి అదనపు మార్కులు కలిపేలా హరియాణా ప్రభుత్వం తెచ్చిన విధానాన్ని రద్దుచేస్తూ పంజాబ్-హరియాణా హైకోర్టు ఇచ్చిన తీర్పును జూన్ 24న సుప్రీంకోర్టు సమర్థించింది.
రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఉపాధ్యాయ పదోన్నతుల ద్వారా ఏర్పడిన ఖాళీలను తాజా డీఎస్సీ నోటిఫికేషన్లో కలపాలని డీఎస్సీ అభ్యర్థులు డిమాండ్ చేశారు.
మెగా డీఎస్సీతో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించేందుకు కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
టీజీపీఎస్సీ గ్రూప్-1 ఓఎంఆర్ ఇమేజింగ్ పత్రాలు సోమవారం (జూన్ 24) నుంచి ఆన్లైన్
కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (సీజీఎల్) పరీక్ష-2024కు సంబంధించిన ప్రకటనను స్టాఫ్ సెలక్షన్ కమిషన్
Ukraine launched drone attacks on multiple Russian regions, including the western region of
భారత టేబుల్ టెన్నిస్ సంచలనం ఆకుల శ్రీజ చరిత్ర సృష్టించింది. డబ్ల్యూటీటీ కంటెండర్
జేఈఈ... ప్రతిష్ఠాత్మక కళాశాలల్లో ఇంజినీరింగ్ ప్రవేశానికి నిర్వహించే ప్రవేశపరీక్ష.
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు
స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్(సీజీఎల్) పరీక్ష-2024కు సంబంధించి ప్రకటన విడుదల
Israeli forces shelled tent camps for displaced Palestinians north of Rafah, killing at least 25
దిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 53వ జీఎస్టీ పాలక మండలి
రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాలకు కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులు, అధ్యాపకులు వచ్చేనెల నుంచి బోధన ప్రారంభించనున్నారు. గురుకులాల్లో 9,210 ఉపాధ్యాయ, అధ్యాపక
రాష్ట్రంలో 53 డివిజనల్ ఎకౌంట్స్ అధికారుల (డీఏవో)పోస్టుల భర్తీకి ఈ నెల 30 నుంచి జులై 4 వరకు మల్టీసెషన్స్,
నీట్ యూజీ, యూజీసీ నెట్ ప్రశ్నపత్రాల లీకేజీతో ముసురుకున్న వివాదాల నేపథ్యంలో ఆదివారం జరగాల్సిన నీట్ పీజీ ప్రవేశ పరీక్షను కేంద్ర
రాష్ట్రంలో మల్టీ జోన్-1లో ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇచ్చిన సర్కారు.. మల్టీ జోన్-2లోనూ టీచర్ల కల నెరవేర్చే ప్రక్రియ చేట్టింది.
వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ‘నీట్- యూజీ2024 ప్రవేశపరీక్ష (NEET UG-2024)’ దేశ వ్యాప్తంగా
ఉద్యాన డిప్లొమా సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రెండు సంవత్సరాల కోర్సులో మొత్తం 200 సీట్లు ఉన్నాయి.
దిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్)లో సబ్-ఇన్స్పెక్టర్ నియామక పరీక్ష-2024 పేపర్-1 అభ్యర్థుల రోల్ నంబర్, పరీక్ష కేంద్రం వివరాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది.
The 10th International Day of Yoga is being celebrated across the globe. The main function was held at Sher-i-Kashmir International Conference Centre (SKICC) in Srinagar, Jammu and Kashmir.
యోగాను అంతర్జాతీయ శ్రేయస్సు సాధకంగా ప్రపంచం చూస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. యోగా సాధనను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు.
వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ‘నీట్- యూజీ ప్రవేశపరీక్ష 2024 (NEET UG-2024)’లో ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
నీట్ యూజీ (NEET UG), యూజీసీ నెట్ (UGC NET) పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకేజీపై పెనుదుమారం కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
డిగ్రీ.. అనేది అనేక పోటీ పరీక్షలకు, ఉద్యోగాలకు గీటురాయి. ఎంతోమంది పేద, మధ్య తరగతి విద్యార్థులు డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో నిమగ్నమవుతుంటారు.
దేశవ్యాప్తంగా పెద్దఎత్తున సెమీకండక్టర్ల తయారీ ప్లాంట్లు వస్తున్న నేపథ్యంలో అవసరమైన నిపుణులను తయారుచేసే పనిని ఐఐటీ హైదరాబాద్ భుజానికెత్తుకుంది.
విదేశీ విద్య పథకానికి పూర్వ రాష్ట్రపతి, శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్కలాం పేరు పెట్టాలని నిర్ణయించినట్లు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు.
మహాత్మా జ్యోతిబాఫులే బీసీ గురుకుల సొసైటీల్లో ఉపాధ్యాయ, అధ్యాపక నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులకు జూన్ 24 నుంచి 30 వరకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి సైదులు తెలిపారు.
రాష్ట్రంలో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంఈడీ తదితర కోర్సుల్లో ప్రవేశానికి జులై 6 నుంచి 15 వరకు కామన్ పీజీ ప్రవేశ పరీక్ష (సీపీగెట్) నిర్వహించనున్నారు.
రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి జులై 17వ తేదీ నుంచి నిర్వహించనున్న డీఎస్సీకి 2,79,956 దరఖాస్తులు అందాయి.
వరుస పేపర్ లీక్లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కేంద్ర ప్రభుత్వం అందుకు బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకొనేందుకు ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) యాక్ట్ 2024ను అమల్లోకి తెచ్చింది.
దేశంలో వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్-యూజీ 2024 కౌన్సెలింగ్ ప్రక్రియను వాయిదా వేసేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది
తెలంగాణ రాష్ట్రంలోని డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ పరిధిలోని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో టౌన్
Prime Minister Narendra Modi has said knowledge can play crucial role in making India
ఎంబీబీఎస్, బీడీఎస్.. ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జాతీయ అర్హ
రాష్ట్రంలో 8,180 గ్రూప్-4 సర్వీసుల పోస్టుల కోసం 1 : 3 నిష్పత్తి మెరిట్ జాబితాలో ఎంపికైన అభ్యర్థులకు జూన్ 20 నుంచి ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రారంభం కానుంది
వైద్య కోర్సుల్లో సీటు దక్కించుకోవడం కోసం విద్యార్థులు ఎంతగానో శ్రమిస్తుంటారని, అటువంటి ప్రవేశ పరీక్ష నిర్వహణలో రవ్వంత కూడా నిర్లక్ష్యం తగదని సుప్రీంకోర్టు పేర్కొంది.
హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ- ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంట
An Indian Air Force-IAF contingent participated in the Exercise Red Flag 2024 conducted at
‘ఉక్రెయిన్లో శాంతి’ అంశంపై స్విట్జర్లాండ్లోని బర్జెన్స్టాక్ రిసార్టులో ప్రారంభమైన శిఖరాగ్ర
తెలంగాణ పీజీఈసెట్ ఫలితాలు జూన్ 18 (మంగళవారం
ఎన్సీఈఆర్టీ పుస్తకాలను నుంచి పాలిటీ, జాగ్రఫీ విభాగాల్లో చాలా ప్రశ్నలు నేరుగా అడిగారు.
తెలంగాణకు చెందిన రమేశ్కార్తీక్ నాయక్ సహా 23 మంది రచయితలకు 2024 సంవత్సరానికి
Sri Lanka’s GDP has been reported to have grown by 5.3 in the first quarter of 2024. Sri
తెలంగాణ రాష్ట్రం గురుకుల విద్యా సంస్థల్లో వివిధ పోస్టుల భర్తీకి పరీక్షల టీజీపీఎస్సీ షెడ్యూల్ను విడుదల చేసింది
రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు
డీఎస్సీకి ఇప్పటివరకు దరఖాస్తు చేయని వారు, తాజా టెట్ ఫలితాల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు
వైకాపా ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ బోధనాసుపత్రుల అభివృద్ధి పడకేసింది.
రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఎంతో ప్రతిష్ఠాత్మకమైన జాతీయ విద్యా సంస్థ పరిస్థితి దారుణంగా తయారైంది.
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన విద్య అందించాలన్న సంకల్పంతో ప్రారంభమైన ఆదర్శ పాఠశాలలు సమస్యల వలయంలో చిక్కుకున్నాయి.
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు ద్వారా ఈ ప్రక్రియ పూర్తి కానుంది.
రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీతోపాటు
జీ7 శిఖరాగ్ర సదస్సుకు అనుబంధంగా ఇటలీలో అపులియా ప్రాంతంలోని బోర్గో ఇగ్నాజియా
Prime Minister Narendra Modi called for giving priority to the concerns of the Global South,
యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష 2024 ప్రశ్నపత్రం, కీ
The International Monetary Fund has approved the second review of its Extended Fund
ఆంధ్రప్రదేశ్ మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాఖలు కేటాయించారు.
తెలంగాణ సార్వత్రిక విద్యా పీఠం పదో తరగతి, ఇంటర్మీడియట్
కీపై అభ్యంతరాలు జూన్ 13 నుంచి 17 వరకు ఆన్లైన్లో తెలియజేయాల్సి ఉంటుంది.
మొత్తం 563 గ్రూప్-1 పోస్టులకు గాను 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
దీనికి సంబంధించిన దస్త్రాలను అధికారులు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.
కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ-2024 పరీక్షలో అవతవకలు జరిగినట్లు
Narendra Modi has been sworn in as Prime Minister for the third consecutive term. President
దేశ ప్రధానిగా నరేంద్ర దామోదర్దాస్ మోదీ జూన్ 9న ప్రమాణం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ప్రిలిమినరీ పరీక్ష జూన్ 9 ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం
వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ - యూజీ పరీక్ష - 2024లో 67 మందికి ప్రథమ ర్యాంకు రావడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న
గ్రామీణ విద్యార్థులకు అత్యుత్తమ సాంకేతిక విద్యను అందించే బాసర ఆర్జీయూకేటీలో ప్రవేశాలకు విద్యాలయం ఆహ్వానం పలుకుతోంది.
In wrestling, India’s Aman Sehrawat clinched the silver medal at the Budapest Ranking Series 2024 in Hungary.
కేంద్రంలో మరోసారి కొలువుదీరబోతున్న ఎన్డీయే సర్కారు అన్ని నిర్ణయాలనూ సమష్టిగా తీసుకుంటుందని
టీజీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశ్నపత్రం, కీ
NDA leaders unanimously elected Prime Minister Narendra Modi as their leader. During the
భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టడం ఖాయమైంది.
తెలంగాణలో జూన్ 9న జరగనున్న గ్రూపు-1 ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేయడానికి హైకోర్టు మంగళవారం (జూన్ 4) నిరాకరించింది.
తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష
China landed an uncrewed spacecraft on the moon's far side on June
గ్రూప్-2 మెయిన్స్ అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కొన్ని సూచనలు జారీ
అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా మళ్లీ నిలిచారు.
ఆర్టీసీ బస్సుల్లో గతంలో రోజుకు 45 లక్షల మంది ప్రయాణిస్తే మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తరువాత ఆ సంఖ్య సగటున 55 లక్షలకు
Online Practice Tests
తెలంగాణ పాలిసెట్ ఫలితాలను జూన్ 3వ తేదీ(సోమవారం) మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల
అమెరికాలో నిర్వహించే స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ - 2024 పోటీల్లో భారత సంతతికి చెందిన
Sri Lanka has urged Russia to immediately stop sending Lankan ex-military personnel, now
దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు/ శాఖల్లో గ్రూప్-బి (నాన్ గెజిటెడ్) 966 జూనియర్ ఇంజినీర్ నియామకాలకు సంబంధించి టైర్-1 పరీక్ష
ఏపీలో డీఈఎల్ఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (డీఈఈసెట్)-2024 ఫలితాలు
మీ రిజల్ట్ కోసం క్లిక్ చేయండి
In Cricket, Kolkata Knight Riders (KKR) lifted their third trophy in the Indian Premier League (IPL) with a crushing eight-wicket win over Sunrisers Hyderabad (SRH) in a completely one-sided final.
నేషనల్ డిజిటల్ లైబ్రరీ పేరుతో అంతర్జాలంలో అందుబాటులో ఉన్న వెబ్సైట్ను ఖరగ్పూర్ ఐఐటీ అభివృద్ధి చేసింది
జేఈఈ అడ్వాన్స్డ్-2024 ప్రశ్నపత్రం గతేడాదిలాగే ఉందని శ్రీ చైతన్య విద్యాసంస్థల ఆల్ ఇండియా ఐఐటీ కో-ఆర్డినేటర్ ఎం.ఉమాశంకర్ పేర్కొంటున్నారు
తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి పాలిసెట్-2024
ఎన్నికల అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వానికి సాంత్వన చేకూరే ఆర్థిక నిర్ణయాన్ని రిజర్వ్
The Reserve Bank of India (RBI) has approved the transfer of Rs 2,10,874 crore as surplus to
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన స్టడీ మెటీరియల్ - 2024
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు తొలిమెట్టు అయిన ఐదో తరగతి ప్రవేశాల ప్రక్రియ జూన్ తొలివారానికి
రాష్ట్రంలో మే 24 నుంచి జూన్ 3 వరకు నిర్వహించనున్న పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు 1,61,877 మంది హాజరుకానున్నట్లు ప్రభుత్వ
రాష్ట్రంలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పరీక్షల ఫలితాల కోసం ఎదురుచూసే విద్యార్థులకు శుభవార్త.
ఇంజినీరింగ్ విద్యార్థులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తీపికబురు చెప్పింది.
కేంద్ర మంత్రిత్వ శాఖల్లో మల్టీ-టాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ పోస్టుల భర్తీకి సంబంధించి ఉద్యోగ ప్రకటన విడుదల చేసేందుకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ పేరును రష్యా తమ వాంటెడ్ జాబితాలో చేర్చింది.
India’s Permanent Representative to the UN, Ruchira Kamboj,
ఉన్నత విద్యలో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సటీ (LPU) తన జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ప్రాంగణ నియామకాల్లో కొత్త రికార్డులను నెలకొల్పుతోంది.
తెలంగాణ పదో తరగతి పరీక్ష 2024 ఫలితాలు
తెలంగాణలోని మోడల్ స్కూళ్లలో 6 నుంచి 10 తరగతుల్లో ప్రవేశాల కోసం ఏప్రిల్ 7వ తేదీన నిర్వహించిన పరీక్ష కీ, ప్రశ్నపత్రాలను...
జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలను నిర్వహిస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది.
జేఈఈ మెయిన్ 2024 (సెషన్-2) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు మరోసారి జాతీయ స్థాయిలో సత్తా చాటారు.
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో (TS Inter Results 2024) దాదాపు 62 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
తెలంగాణలో ఇంటర్మీడియట్పరీక్ష ఫలితాలు (TS Inter Results 2024) విడుదలయ్యాయి.
తెలంగాణ ఇంటర్మీడియట్ - 2024 ఫలితాలు
తెలంగాణ ఆర్జేసీ సెట్-2024 ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం, కీ
ఏపీ ఆదర్శ పాఠశాల ఆరో తరగతి ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం, కీ
ఏపీ పదో తరగతి పరీక్ష 2024 ఫలితాలు
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం పబ్లిక్ పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. ఇంటర్ పరీక్షల్లో సబ్జెక్టుల వారీగా అడిగిన ప్రశ్నలను గమనిస్తే, ‘ఈనాడు-ప్రతిభ’ వెబ్సైట్ అందించిన మోడల్ పేపర్ల నుంచి అధిక శాతం.
ప్రభుత్వ పాఠశాలల్లో ఏప్రిల్ 10, 12వ తేదీల్లో నిర్వహించిన టోఫెల్ రెడీనెస్ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 90 శాతం మంది విద్యార్థులు
తెలంగాణలో భూగర్భ జలవనరుల శాఖలో గెజిటెడ్ ఆఫీసర్ ఖాళీల నియామక ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ - 2024 ఫలితాలు
కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్ స్టడీ మెటీరియల్ - 2024
దేశ వ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో అప్రెంటిస్షిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడ్డాయి.
తెలంగాణ ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతి ప్రవేశాలకు ఏప్రిల్ 7వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశ పరీక్ష జరిగింది.
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు (సీయూఈటీ) పీజీ 2024 ప్రాథమిక కీ విడుదలైంది.
ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్-III స్టడీ మెటీరియల్ - 2024
ఆంధ్రప్రదేశ్లో గ్రూప్-1 సర్వీసు పోస్టుల నియామకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్ ఇంటర్ భౌతికశాస్త్రం పరీక్ష మంగళవారం (మార్చి 12న) జరిగింది.
తెలంగాణ మైనారిటీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం & ‘కీ’
ఏపీపీఎస్సీ గ్రూప్-2 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం & ‘కీ’
-----
----
తెలంగాణ సంక్షేమ గురుకులాల్లో అయిదో తరగతి ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం, కీ
జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం, కీ
2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాత్కాలిక బడ్జెట్ను (Union budget 2024) ప్రవేశపెట్టారు.
ఏపీ, టీఎస్ ఈఏపీసెట్ మాక్ కౌన్సెలింగ్స్ - 2024
దేశ వ్యాప్తంగా రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని సైనిక స్కూళ్లలో 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించి 6, 9వ తరగతి ప్రవేశాల కోసం కేంద్ర ప్రభుత్వం అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష(AISSEE-2024) జనవరి 28న
ఆర్ఆర్బీ లోకో పైలట్ స్టడీ మెటీరియల్ - 2024
ఉపకారవేతనాలకు సంబంధించి ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులకు
టీఎస్పీఎస్సీ గ్రూప్-1 అర్హతలు
ఏపీలో 508 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలుపుతూ ఆగస్టు 28న జీవో జారీ చేసింది.
టీఎస్పీఎస్సీ గ్రూప్-II మోడల్ పేపర్లు, ప్రీవియస్ పేపర్లు - 2023
Tspsc
టీఎస్పీఎస్సీ గ్రూప్-IV మోడల్ పేపర్లు, ప్రీవియస్ పేపర్లు - 2023
ఏపీ ఈఏపీసెట్ - 2023 ఫలితాలు
తెలంగాణ ఎడ్సెట్ ఫలితాలు
టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం, 'కీ'
తెలంగాణ ఇంటర్మీడియట్ - 2023 ఫలితాలు
ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం ‘ఈనాడు-ప్రతిభ’ రూపొందించి, అందించిన మోడల్...
ఈనాడు జర్నలిజం స్కూలు నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్లో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం
ఎనిమిది, తొమ్మిది, పదో తరగతుల సమ్మెటివ్ అసెస్మెంట్ - 1 పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థుల కోసం మోడల్ పేపర్లు అందిస్తున్నాం.
ఇంటర్మీడియట్ ఫైనల్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థుల కోసం మోడల్ పేపర్లు అందిస్తున్నాం.
ఇంటర్మీడియట్ మోడల్ పేపర్లు
2023-24 ఆర్థిక సంవత్సరానికి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman ) పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అమృత్ కాలానికి ఇది తొలి పద్దు అని వెల్లడించారు.
బడ్జెట్ సమావేశాల్లో భాగంగా 2022-23 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగం పూర్తయిన తర్వాత ఆమె ఆర్థిక సర్వేను సమర్పించారు.
మోడల్ పేపర్లు
జేఈఈ మోడల్ పేపర్లు
నీట్ మోడల్ పేపర్లు
తొమ్మిదో తరగతి మోడల్ పేపర్లు
ఎనిమిదో తరగతి మోడల్ పేపర్లు
టెన్త్ క్లాస్ మోడల్ పేపర్లు
తెలంగాణ ఇంటర్మీడియట్ - 2022 ప్రభుత్వం విడుదల చేసిన మోడల్ పేపర్లు
ఏపీ ఎనిమిదో తరగతి సమ్మెటివ్ అసెస్మెంట్ - 1 - 2022 మోడల్ పేపర్లు
ఏపీ తొమ్మిదో తరగతి సమ్మెటివ్ అసెస్మెంట్ - 1 - 2022 మోడల్ పేపర్లు
ఏపీ టెన్త్ క్లాస్ సమ్మెటివ్ అసెస్మెంట్ - 1 - 2022 మోడల్ పేపర్లు
జానియర్ ఇంటర్ స్టడీ మెటీరీయల్
పదో తరగతి విద్యార్థులు పాఠాలను సులువుగా అర్థం చేసుకునేందుకు ఎన్సీఈఆర్టీ వీడియోలను రూపొందించింది. ప్రస్తుతం ప్రత్యక్ష బోధన లేదు కాబట్టి విద్యార్థులు ఈ వీడియోల ద్వారా ఇంటి నుంచే పాఠాలను నేర్చుకోవచ్చు. ఆన్లైన్ అభ్యసనకు ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
ఇంటర్మీడియట్ - 2024 ఫైనల్ పరీక్షలు
టెన్త్ క్లాస్ - 2024 ఫైనల్ పరీక్షలు
రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) ప్రవేశ పరీక్ష ఫలితాలు డిసెంబరు 12న
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశ గడువును పొడిగించినట్లు విశ్వవిద్యాలయ
జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్-2020 రాష్ట్రస్థాయి పోటీలను జనవరి 6 నుంచి 10 వరకు నిర్వహించనున్నట్లు
రాష్ట్రంలో పాఠశాలల్ని ఎప్పుడు తెరుస్తారు? అసలు తెరుస్తారా? లేదా? జీరో విద్యా సంవత్సరం చేస్తారా? లక్షలాది
విద్యాపరంగా జిల్లాకు మరో వరం దక్కింది. సమీకృత(ఇంటిగ్రేటెడ్) బీఈడీ కోర్సు కళాశాలను కల్వకుర్తికి మంజూరైంది.
ఆర్యూఆర్ ర్యాంకింగ్స్ ఏజెన్సీ, క్లారివేట్ ఎనలిటిక్స్ సంస్థలు సంయుక్తంగా ప్రకటించిన ఆర్యూఆర్ హ్యుమానిటీస్ వరల్డ్
రైల్వే శాఖలో 1.4 లక్షల పోస్టుల భర్తీకి డిసెంబరు 15 నుంచి పరీక్షలు మొదలవుతాయని రైల్వే బోర్డు మానవ వనరుల విభాగం డైరెక్టర్ జనరల్ ఆనంద్సింగ్ ఖాతీ వెల్లడించారు.
వరంగల్ ఎన్ఐటీలో 2020-21 విద్యా సంవత్సరంలో ప్రవేశం పొందిన ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు డిసెంబరు 2 నుంచి వారం రోజులపాటు ఆన్లైన్లో ప్రేరణ
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ డిగ్రీ కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్ల ప్రవేశానికి సంబంధించి విజయవాడ
రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కళాశాలల్లో 2020-21 వైద్యవిద్య సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్ వైద్యవిద్య కోర్సుల్లో యాజమాన్య(బి), ప్రవాస భారతీయ(సి) కోటాల్లో ప్రవేశాలకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం
రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరంలో ఎంటెక్ కోర్సులు 84 కళాశాలలకే పరిమితం అయ్యాయి. వాటిలో కన్వీనర్ కోటా కింద 6,620 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
రాష్ట్రంలోని పదుల సంఖ్యలో ఇంజినీరింగ్ కళాశాలల్లో స్లైడింగ్ తర్వాత మిగిలిన డిమాండ్ ఉన్న బ్రాంచిల సీట్లను ఎంసెట్లో ఏమాత్రం మెరిట్ లేని విద్యార్థులు పొందుతున్నారు.
OTP has been sent to your registered email Id.