ఈనాడు డిజిటల్, అమరావతి: పాఠశాల స్థాయిలో ఐచ్ఛిక భాషను బోధనా మాధ్యమంగా తీసుకోవచ్చని సీబీఎస్ఈ చెప్పడం హర్షణీయమని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి అన్నారు. ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలు తమకు నచ్చిన భారతీయ భాషను బోధన మాధ్యమంగా ఎంపిక చేసుకునే వెసులుబాటును సీబీఎస్ఈ ఇటీవల కల్పించిందని జులై 10న ఓ ప్రకటనలో తెలిపారు. మాతృ, ప్రాంతీయ భాషల్లో బోధన పొందటం వల్ల విద్యార్థుల నైపుణ్యాలు బయటపడతాయని పేర్కొన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ వినూత్న కెరియర్కు.. మాలిక్యులర్ జెనెటిక్స్!
‣ కొలువులు కురిపించే కంప్యూటర్ మేఘం!
‣ గ్రామీణ బ్యాంకుల్లో 9995 ఉద్యోగాలు
‣ సరిహద్దు భద్రతా దళంలో ఎస్సై, ఏఎస్సై కొలువులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.