• facebook
  • whatsapp
  • telegram

NEET PG : నీట్‌ పీజీ పరీక్షా కేంద్రాల మార్పునకు సాంకేతిక సమస్యలు

ఈనాడు, హైదరాబాద్‌: నీట్‌ పీజీ పరీక్ష రాసేందుకు నేషనల్‌ బోర్డు ఆఫ్‌ ఎగ్జామ్స్‌(ఎన్‌బీఈ) నగరాలను మార్చుకునే అవకాశం ఇచ్చినా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో విద్యారులు ఆందోళన చెందుతున్నారు. ఆగస్టు 11న పరీక్ష జరగనుంది. పరీక్ష కేంద్రాలను మార్చుకునేందుకు ఈనెల 19 నుంచి 22వ తేదీ అర్ధరాత్రి వరకు అధికారులు గడువిచ్చారు. 2రోజులుగా వెబ్‌సైట్‌ సరిగా పనిచేయడం లేదని, ఫోన్లు చేస్తే జవాబులు చెప్పేవారే లేరని విద్యారులు వాపోతున్నారు. 
 



మరింత సమాచారం... మీ కోసం!

‣ బెల్‌లో ఉద్యోగాలు!

‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!

‣ డీవీసీలో జూనియర్‌ ఇంజినీర్‌ ఖాళీలు!

‣ అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌తో అపార అవకాశాలు!

‣ బీటెక్‌, బీఎస్సీ అర్హతతో కొలువులు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 21-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.