ఈనాడు, హైదరాబాద్: గ్రూప్-4లో ప్రతిభ కనబరిచిన.. వినికిడి లోపం ఉన్న అభ్యర్థులు..జులై 11 నుంచి సెప్టెంబరు 4 వరకు హైదరాబాద్ కోఠిలోని ఈఎన్టీ ఆసుపత్రిలో మెడికల్ బోర్డు ఎదుట హాజరై ధ్రువపత్రాల పరిశీలన చేయించుకోవాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) తెలిపింది. గ్రూపు-4 హాల్టికెట్, మూడు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు, పాత ధ్రువపత్రాలను తీసుకురావాలని, పూర్తి వివరాలకు కమిషన్ వెబ్సైట్ను సందర్శించాలని సూచించింది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కెరియర్ ఖజానా... నైపుణ్యాల నజరానా!
‣ కేంద్రంలో 8326 మల్టీ టాస్కింగ్ ఉద్యోగాలు!
‣ ప్రయత్నాలను మధ్యలో ఆపేయొద్దు! !
‣ హెచ్సీఎల్లో జూనియర్ మేనేజర్లు!
‣ క్లర్క్ కొలువు సాధనతో సులువు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.